సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత రాజమౌళితో మహేష్ బాబు సినిమా చేస్తున్నారు అనే సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసం మహేష్ బాబు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇప్పటికే …

భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం. కానీ అవి ఎంతవ రకు వెళ్తాయి అనేదే ముఖ్యం అవుతుంది. కొన్ని గొడవలు ఒక మనిషిపై ప్రభావం చూపుతాయి. ఇప్పుడు ఒక వ్యక్తి విషయంలో అలాగే జరిగింది. ఆ కథ ఏంటో అతని మాటల్లోనే …

తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే మొట్టమొదట గుర్తు వచ్చే వ్యక్తి సీనియర్ ఎన్టీఆర్ గారు. తెలుగు సినిమా ఇండస్ట్రీని జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి కృషి చేసిన వారిలో మొదటి వ్యక్తి ఎన్టీఆర్ గారు. ఎన్నో రకమైన సినిమాలు. ఎన్నో రకమైన …

ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ ని ప్రేక్షకులకు అందించడంలో ముందు ఉంటుంది ఆహా. అలా ఈ వారం కూడా ఒక కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఆ సినిమా పేరు మై డియర్ దొంగ. అభినవ్ గోమటం, షాలిని కొండేపూడి, దివ్య …

ఐపీఎల్ మొదలు అయ్యి ఏప్రిల్ 18వ తేదీకి 16 సంవత్సరాలు అయ్యింది. ఈ 16 సంవత్సరాలు క్రికెట్ అభిమానులని ఐపీఎల్ ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. ఐపీఎల్ వస్తోంది అంటే మొదటి సీజన్ కి ఎంత ఎదురు చూసారో, ఇప్పుడు కూడా అంతే …

అంబాసిడర్ కార్ అందరికీ గుర్తుండే ఉంటుంది.. వీటిని మన రాజకీయ నాయకులూ, అలాగే సినిమాల్లో ఎక్కువగా వాడేవారు. రాజకీయ నాయకుల నుండి పరిపాలనలో ఉన్న వ్యక్తుల వరకు అప్పట్లో విస్తృతంగా ఉపయోగించారు. ఇప్పటికీ చాలా మంది ఈ కారును ఉపయోగిస్తున్నారు. హిందూస్థాన్ …

ఆమ్రపాలి కాటా…. తెలుగు రాష్ట్రాల్లోనే వన్ ఆఫ్ ది డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్. ఈమె ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన అభ్యర్థి. వరంగల్ అర్బన్ కలెక్టర్ గా మూడు సంవత్సరాల పాటు పని చేశారు. అక్కడ కలెక్టర్ గా పని చేసినందుకు …

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. సినీ నేపథ్యంతో వచ్చిన హీరోలు ఉంటే, సినీ నేపథ్యం లేకుండా వచ్చిన హీరోలు కూడా ఉన్నారు. వారిలో ఇప్పుడు జనరేషన్ లో అలా సినీ నేపథ్యం లేకుండా వచ్చి, ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న …

మలయాళ చిత్రాలు కంటెంట్ బేస్డ్ చిత్రాలని చెప్పవచ్చు. సినిమాలో పేరు గాంచిన నటీనటులు లేనప్పటికీ, కథ పై ఆధారపడి తీసిన తక్కువ బడ్జెట్ చిత్రాలు అయినప్పటికి పెద్ద విజయాన్ని సాధిస్తున్నాయి. వాటికి ఉదాహరణగా రోమంచమ్ సినిమాను చెప్పవచ్చు. 2 కోట్లు పెట్టి …

రామాయణ మహాభారతాలు రాముడు, కృష్ణుడు ఉన్నంతవరకు అందరికీ తెలిసిందే కానీ ఆ తరువాత ఏం జరిగింది అనే విషయం చాలామందికి తెలియదు. అలాగే మహాభారతం కూడా కురుక్షేత్రం వరకు చాలామందికి తెలిసే ఉంటుంది కానీ ఆ తరువాత పాండవులు ఏమయ్యారు, కృష్ణుడు …