“అజ్ఞాతవాసి”వచ్చి నేటితో 2 సంవత్సరాలు… సోషల్ మీడియా లో ట్రోల్స్ చేసి మళ్ళీ గుర్తు చేసి ఫ్యాన్స్ ని…

“అజ్ఞాతవాసి”వచ్చి నేటితో 2 సంవత్సరాలు… సోషల్ మీడియా లో ట్రోల్స్ చేసి మళ్ళీ గుర్తు చేసి ఫ్యాన్స్ ని…

by Megha Varna

Ads

పవన్ కల్యాణ్ అంటే అభిమానులకు మాటల్లో చెప్పలేనంత క్రేజ్. ఇక పవర్ స్టార్ సినిమా అంటే ఇక మామూలుగా ఉండదు పరిస్థితి. పవన్ కల్యాణ్‌కు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జత కలిస్తే ఆ మ్యాజిక్ చెప్పలేం. వారిద్దరి కలయిక జల్సా, అత్తారింటికి దారేది లాంటి బ్లాక్‌బస్టర్లకు ప్రాణం పోసింది. తాజాగా పవన్, త్రివిక్రమ్ జోడి హ్యాట్రిక్ విజయాన్ని అందుకొనేందుకు అజ్ఞాతవాసి చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ చిత్రం విడుదల అయ్యి ఈ రోజు తో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది…ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచి పవన్ అభిమానులకు పీడకల మిగిల్చింది…అయితే ఇలా ఉండగా ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటికి 2 సంవత్సరాలు..పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరిచిపోలేని రోజు….ఈ సందర్భంగా సోషల్ మీడియాలో మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది ..ఈ సినిమా మీద ఈ రోజు వచ్చిన టాప్ ట్రోల్స్ ఇవే…

Video Advertisement


End of Article

You may also like