“ఆగస్టు 15 “వ తేదీ ప్రతి భారతీయ పౌరుడికి చాలా ముఖ్యమైన రోజు. ప్రపంచంలో ఎక్కడున్నా.. భారతీయులందరూ ఆగస్టు 15 వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా పండుగలాగా జరుపుకుంటారు.
1947వ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన మన దేశం ఈ బానిసత్వం నుండి విముక్తిని పొందింది. మనము ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ప్రతిఫలం. దాదాపు రెండు వందల ఏళ్ల బ్రిటిష్ పాలనలో బానిసత్వాన్ని భారత దేశం చవిచూసింది.
ఈ కాలంలో మన దేశ సంపదను కొల్లగొట్టి, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. బ్రిటిష్ పాలనలో భారతదేశ ముడి పదార్థాలను వారి దేశానికి ఎగుమతి చేస్తూ వారి పారిశ్రామిక వస్తువులను మన దేశంలోకి దిగుమతి చేసేవారు. దీంతో మన దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని విధంగా నష్టపోయింది. బ్రిటిష్ పాలనకు ముందు భారత దేశ ప్రజలు మెరుగైన జీవనాన్ని గడిపినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.19వ శతాబ్దం చివర్లో భారత గ్రామీణ ప్రజల జీవనం అమెరికాలోని కట్టు బానిసల కన్నా హీనంగా ఉందని నిపుణులు వెల్లడించారు.
అయితే స్వాతంత్య్రం రాక ముందు ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి ఎలా ఉండేదో కింద ఉన్న చిత్రాల్లో చూద్దాం..
#1 విజయవాడ కనక దుర్గమ్మ గుడి

#2 నిర్మాణం లో ఉన్న ప్రకాశం బ్యారేజ్

#3 వైజాగ్ బీచ్ రోడ్

#4 ఆంధ్ర ప్రదేశ్ లోని మొదటి థియేటర్.. మారుతీ టాకీస్ 1921

#5 విజయవాడ రైల్వే స్టేషన్

#6 విశాఖ పట్నం లోని హార్బర్

#7 విజయవాడ కృష్ణా నది పుష్కరాలు

#8 పిల్లల పార్క్

#9 విశాఖ ఓడ రేవు లో ప్రయాణికుల కోసం ఎదురు చూస్తున్న ఎద్దుల బండ్లు

#10 వైజాగ్ తీర ప్రాంతం లోని నివాసాలు

#11 అప్పటి కాలం లోని వ్యవసాయ భూములు

#12 పాసెంజర్ ట్రైన్

#13 విజయవాడ లోని లయోలా కాలేజీ

#14 పశువులతో కలిసి కుటుంబ చిత్రం దిగిన ఓ కుటుంబం

#15 విజయవాడ లోని దుర్గా ఘాట్

#16 ప్రశాంతం గా నిరసన తెలుపుతున్న ఓ నిరసన కారుడు

#17 విజయవాడ దగ్గర్లోని ఉండవల్లి కేవ్స్



1. లేపాక్షి:
2. యాగంటి:
3. శని శింగనాపూర్:
4. షోలాపూర్:
5. అమ్రోహా:
6. గురుద్వార్:
7. దార్వేష్ దర్గా:
8. తంజావూరు బృహదీశ్వరాలయం:
9. పూరీజగన్నాథ్ ఆలయం:
10. కబీస్ బాబా ఆలయం:
అయితే ఒక శివభక్తుడు అయిన కబీస్ బాబా వుంటారు. కబీస్ బాబా భక్తులు సాయంత్రం సమయంలో సమర్పించే మద్యం సేవించి, వారి అనారోగ్య సమస్యలను పోగొడతాడని విశ్వసిస్తుంటారు.

తల్లి ఆస్తికి పూర్తిగా యజమాని అయితే, ఆమె ఎలాంటి వీలునామా రాయకుండా మరణించినపుడు ఆ ఆస్తి ఆమె కొడుకు మరియు కుమార్తెలకు సమానంగా చెందుతుంది. కుమారులు మరియు కూతుర్లకు సమాన హక్కులు ఉన్నాయి. ఫ్యామిలీలోని వివాహిత లేదా అవివాహిత కుమార్తెకు తల్లి ఆస్తి లేదా పూర్వీకుల ఆస్తి మీద సమాన హక్కు ఉంటుంది.
హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 6, 2005లో సవరణ చేసిన ప్రకారం, తల్లి ఆస్తి పై కుటుంబంలోని కూతుర్లకు సమాన హక్కులను కల్పించింది. కుమార్తెలు హిందూ అవిభాజ్య కుటుంబం(HUF )లో కుమారుడితో పాటుగా సమానమైన హక్కులు మరియు బాధ్యతలు కలిగి ఉంటుంది. 2005 అనంతరం పూర్వీకుల యొక్క ఫ్యామిలీ ఆస్తిని విభజించాలని అడిగే హక్కు, కుమారుడితో సమానంగా ఆస్తిలో తమ వాటాను పొందడానికి డిమాండ్ చేసే హక్కు కూతుర్లకు ఉంది.
అయితే తల్లి తన ఆస్తి గురించి వీలునామా రాసినపుడు, ఆ వీలునామాలో తన కుమార్తెను చేర్చకపోతే, ఆ ఆస్తిపై కుమార్తెకు హక్కు ఉండదు. తల్లికి ఆస్తి ఎవరైనా ఇచ్చినా, ఆమె ఆస్తి కొన్నా, ఆస్తి ఎలా సంపాదించినా ఆమె వీలునామా రాసినట్లయితే అది వారికే చెందుతుంది. దీని గురించి వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చూడండి..










