• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • Home
  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports Adda
  • Mythology
  • Health Adda
  • Viral

ఆడియో లీకేజీపై పృథ్వీ రియాక్షన్ :: ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి కోసం కక్షతోనే ఈ పని చేసారు .

Published on January 12, 2020 by Megha Varna

ఆడియో టేపుల వ్యవహారంపై ఎస్వీబీసీ ఛైర్మన్‌ పృథ్వీరాజ్‌ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేసి వివరణ ఇచ్చారు. తితిదే ఉద్యోగినితో అంటూ వచ్చిన ఆడియోలోని వాయిస్‌ తనది కాదన్నారు. తన వ్యాఖ్యలపై విజిలెన్స్‌ దర్యాప్తు చేపట్టి తప్పుంటే శిక్షించాలన్నారు. లేనిపోని ఆరోపణలు సృష్టించి తన కుటుంబం ముందు తలదించుకునే పరిస్థితిని తీసుకొచ్చారన్నారు. తనపై కక్షతోనే ఈ పనిచేశారని.. ఎవరు చేశారో, ఎందుకు చేశారో భగవంతుడికే తెలియాలని పృథ్వీ వ్యాఖ్యానించారు. ఎస్వీబీసీలో పనిచేస్తున్న సిబ్బందికి అన్నయ్య లాంటి వాడినని.. సిబ్బంది కూడా అలానే తనను ఆదరిస్తారని ఆయన అన్నారు. తిరుపతి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై కార్యాలయాల్లోని సిబ్బంది కూడా అన్నలా చూస్తారని.. ఒక కుటుంబంలా ఉంటామని ఆయన అన్నారు. ఎస్వీబీసీలో ఉన్న వారందనూ అన్నలా చూస్తారని చెప్పారు. తాను రిటైరైన ఆర్టిస్టునేమీ కాదని.. సినిమాల్లో బిజీగా ఉండి కూడా స్వామి సేవకే అంకితమయ్యానని పృథ్వీ చెప్పారు. ఎస్వీబీసీ చైర్మన్‌గా అంకితభావంతో పనిచేస్తున్నానన్నారు. అదే విషయం పార్టీ పెద్దలకు కూడా చెప్పానన్నారు.


We are hiring Content Writers. Click Here to Apply



Search

Recent Posts

  • టంగ్-టై అంటే ఏమిటి..? చిన్న పిల్లల్లో ఇది గమనించకపోతే ఎంత అనర్ధం జరుగుతుందో తెలుసా?
  • ఎన్టీఆర్ కెరీర్ కష్టాల గురించి చెప్తూ ఓ అభిమాని పంపిన లెటర్…చదివాక ఫ్యాన్ అవ్వకుండా ఉండలేరు!
  • సమంత నాగ చైతన్య మళ్ళి కలవనున్నారా? హామీ ఇస్తున్న నాగార్జున.
  • Big boss: త్వరగా ఓటింగ్ ప్రక్రియ క్లోజ్ చేయడం వెనక అసలు కారణం ఇదేనా..!
  • NTR 30 “మోషన్ పోస్టర్” పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions