మూడువేలు కోసం వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతిని ఏమి చేశాడో తెలుసా…?

మూడువేలు కోసం వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతిని ఏమి చేశాడో తెలుసా…?

by Megha Varna

Ads

తూర్పగోదావరిజిల్లా దెందులూరు మండలం నాగులదేవుపాడుకు చెందిన గుజ్జుల సందీప్ ఆటో డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు.అతను అక్కిరెడ్డిగూడెం కు చెందిన అనూష అనే యువతి తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.కొద్దిరోజుల క్రితం అనూష అవసరం కోసం సందీప్ వద్ద మూడు వేల రూపాయిల అప్పు తీసుకుంది.వాటి గురించి సందీప్ ఎన్నిసార్లు అడుగుతున్న అనూష విషయాన్ని దాట వేస్తూ వచ్చింది.

Video Advertisement

జూలై 1 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అనూష ఫోన్ చేసి సందీప్ ను 7 వ మైలు దగ్గరకు రమన్నది.సందీప్ వెంటనే ఆగమేఘాల మీద అక్కడికి వెళ్ళాడు.అక్కడున్న ఇసుక దిబ్బల వద్ద కొంత సమయం గడిపాక ఆ 3 వేల రూపాయల పై ఇద్దరు మధ్య మాటల యుద్ధం జరిగింది.దానికి కోపంతో ఊగిపోయిన సందీప్ ఆమెను చున్నితో బలంగా ముడి వేసి చంపేసాడు. ఆమె వద్ద ఫోన్ మరియు ఆమె వస్తువులు తీసుకొని అక్కడి నుండి పారిపోయాడు.స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలిస్తున్నారు.


End of Article

You may also like