Ads
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో వాదనలు సీరియస్ గా జరిగాయి. ఆ తరువాత ఈ కేసు విచారణను శుక్రవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
Video Advertisement
శుక్రవారం నాడు మధ్యాహ్నం రెండు గంటలకు తదుపరి విచారణ చేపడతామని కోర్టు వెల్లడించింది. అయితే ఈరోజు (మంగళవారం) ఇరుపక్షాల లాయర్లు హోరాహోరీగా తమ వాదనలు వినిపించారు. ఏపీ గవర్నమెంట్ తరఫున లాయర్ ముకుల్ రోహత్గి, చంద్రబాబు తరఫున హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..




Also Read: చంద్రబాబు నాయుడు లాయర్ కోర్టులో వినిపించిన వాదనలు ఏంటి..? అసలు ఏం జరిగిందంటే..?
End of Article
