Ads
దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ రెండవ త్రైమాసిక ఫలితాలను బుధవారం నాడు ప్రకటించారు. నికర లాభం భారీగా పెరిగి, రూ. 11,342 కోట్లుగా నమోదైంది. ఇదే విధంగా రూ. 17 వేల కోట్ల వాల్యూ షేర్ల బైబ్యాక్ ను ప్రకటించింది. ఒక్కో షేర్ కు రూ.4150 కాగా, రూ. 9 డివిడెండ్ ఒక్కో షేరు పై ప్రకటించింది.
Video Advertisement
అయితే ఫలితాల ప్రకటనతో పాటు షాకింగ్ న్యూస్ కూడా చెప్పింది. రెండవ త్రైమాసికంలో ఈ సంస్థ ఉద్యోగుల సంఖ్య 6,333 తగ్గినట్టుగా తెలిపింది. టీసీఎస్ అట్రిషన్ రేటు కూడా త్రైమాసికంలో 14.9శాతానికి తగ్గిపోయింది.



Also Read: టికెట్ లేకుండా “వందే భారత్ ఎక్స్ప్రెస్” ఎక్కిన పోలీస్..! కానీ ఆ తరువాత ఏం జరిగిందంటే..?
End of Article
