Ads
బస్సు లేదా ట్రైన్ లో ప్రయాణం చేస్తున్న సమయంలో పక్కన ఉన్నవారితో మాటలు కలపడం అనేది సర్వ సాధారణంగా జరిగే విషయం. ఆ ఇద్దరి వ్యక్తుల అభిరుచులు లేదా ఆలోచనలు ఒకేలా ఉంటే వారి చర్చలకు అవధి ఉండదు. అది అభిమానం అయినా ఫ్రస్ట్రేషన్ అయినా కావచ్చు.
Video Advertisement
తాజాగా అలాంటి చర్చే మెట్రో రైలులో ప్రయాణిస్తున్న ఇద్దరి మహిళల మధ్య జరిగింది. ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ ముఖ్యమంత్రి, టీడిపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ గురించి వారి మొదలైన చర్చ, ప్రధాని మోదీ వరకు వెళ్ళింది. వీరి చర్చకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..



watch video :
చంద్రబాబు నాయుడు అరెస్ట్ మీద మోడీ స్పందించలేదు అని దొంగ సచ్చినోడు, ముదనష్టపొడు నాశనం అయిపోవాలని తిట్టిన టీడీపీ కార్యకర్తలు pic.twitter.com/VIAG1aNhBY
— Telugu Scribe (@TeluguScribe) October 14, 2023
End of Article
