159
Ads
గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగులకు ఏపిపిఎస్ సి ద్వారా నిర్వహించే డిపార్టుమెంటల్ పరీక్షలు మినహా మరే ఇతర పరీక్షలు నిర్వహించబోమని ప్రొబేషన్ విషయం లో ఎలాంటి భయాలు, అనుమానాలు అక్కర్లేదని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ తెలిపారు.
Video Advertisement
ap govt gud news
సిబిఏఎస్ పరీక్షలు కానీ మరేఇతర పరీక్షలు నిర్వహించబోమని ఈ సందర్బంగా ఆయన తెలిపారు. 1 34 లక్షల మంది కేవలం డిపార్ట్మెంటల్ పరీక్షలు పాసైతే చాలునని అజయ్ జైన్ ఈ సందర్బంగా తెలిపారు.
End of Article