Ads
అల వైకుంఠపురంలో సినిమా విడుదలయ్యి సంవత్సరం గడిచినా కూడా సినిమా హవా ఇంకా తగ్గలేదు. సెప్టెంబర్ 17 వన తేదీ జరిగిన సాక్షి అవార్డ్స్ వేడుకలో 2020 సంవత్సరానికి ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ దర్శకుడు కేటగిరీలలో అల వైకుంఠపురంలో సినిమా అవార్డులు గెలుచుకుంది. ఈ ఈవెంట్ కి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్, పూజ హెగ్డే, సంగీత దర్శకుడు తమన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ అవార్డ్ ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Video Advertisement
పూజా హెగ్డే కూడా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. పూజా హెగ్డే తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి దిగిన ఒక ఫోటోని పోస్ట్ చేశారు. ఇందులో పూజా హెగ్డే నవ్వుతూ ఉండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆమె వైపు చూస్తున్నట్టుగా ఉంది. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్, పూజా హెగ్డే కాంబినేషన్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు ఈ ఫోటోతో ఇంక సోషల్ మీడియా మొత్తం ఇదే టాపిక్ గురించి నడుస్తోంది. దాంతో ఇలా సరదాగా మీమ్స్ వస్తున్నాయి.
#1
#2#3#4 #5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18#19
End of Article