ప్రతి హీరోకి ఫ్యాన్స్ ఉంటారు. వారిలో వీరాభిమానులు కూడా ఉంటారు. అలా అఖిల్ అక్కినేనికి కూడా ఒక వీరాభిమాని ఉన్నాడు. హలో ఆడియో రిలీజ్ ఈవెంట్ లో “కింగు కొడుకు” అని హడావిడి చేసి, అంతకుముందు రాజు గారి గది-2 రిలీజ్ అయినప్పుడు “అయ్యగారే నెంబర్ వన్” అని అరిచిన అభిమాని అందరికీ తెలిసే ఉంటాడు. ఆ అభిమాని గురించి అఖిల్ ఇవాళ ఇంస్టాగ్రామ్ లైవ్ లో మాట్లాడారు. “నాకంటే నా అభిమాని చాలా పాపులర్ అయ్యారు. ఇందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. తొందరలోనే మనం కలుద్దాం బ్రదర్” అని అన్నారు అఖిల్.
Video Advertisement
watch video :