• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • Home
  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports Adda
  • Mythology
  • Health Adda
  • Viral

మారుతీరావు మరణం తర్వాత కొత్త ట్విస్ట్…అమృత అక్కడికి వెళ్లి సీక్రెట్ గా ఎందుకు ఫోటోలు తీసింది?

Published on March 18, 2020 by Sainath Gopi

కూతురు కులాంతర వివాహం చేసుకోవడం సహించలేని మారుతీరావు మిర్యాలగూడలో ప్రణయ్ అనే యువకుడిని  హత్య చేయించిన సంగతి అందరికి తెలిసిందే.ప్రణయ్, అమృతలు 2018 జనవరి 31న ప్రేమ వివాహం చేసుకోగా సెప్టెంబర్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన మారుతీ రావు హత్య చేయించారు. అయితే ప్రణయ్ పై దాడి జరిగిన సమయంలో అమృతవర్షిణి పక్కనే ఉంది. ఈ కేసులో మారుతీరావు ఏ 1 గా, అతని తమ్ముడు శ్రవణ్‌ ఏ 2 గా ఉన్నారు. ఏ 1 నిందితుడిగా ఉన్న మారుతీరావు హైదరాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో ఈ నెల మార్చి 8 న ఆత్మహత్య చేసుకున్నాడు.

విషం కారణంగానే ఆయన మృతి చెందినట్టు పోస్టుమార్టం లో తేల్చారు. కారులో కానీ, ఆయన గదిలో కానీ విషం బాటిల్ దొరకలేదు. ఈ విషం బోటిల్ కోసం క్లూస్ టీం వెతుకుతున్నారు. ఈ నెల 7వ తేదీ రాత్రి 8:22 గంటలకు మారుతీరావు చివరి సారిగా తన లాయర్ తో ఫోన్ మాట్లాడారు మారుతీ రావు. ఆదివారం ఉదయం ఆయనకు కలవాల్సి ఉంది. కానీ ఇంతలో మారుతీ రావు ఇలా చేసేసరికి ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.మారుతీరావు ఆత్మహత్య  కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

 

మారుతీ రావు చివరగా రాసిన లెటర్ లో అమృత గురించి ఇలా రాసారు. గిరిజా క్షమించు… అమృత తల్లి దగ్గరకు వెళ్లిపో” మరుసటి రోజు జరిగిన అంత్యక్రియలకు అమృత వెళ్లగా మారుతీరావు బంధువులు గో బ్యాక్ అంటూ  నినాదాలు చేశారు,దీంతో అక్కడి నుంచి వెనుదిరింది. తండ్రి చివరి కోరిక మేరకు అమృత ఒక నిర్ణయం తీసుకుంది. తన తండ్రి ఆత్మహత్య చేసుకోవడం వల్ల తన తల్లి కూడా ఏమైనా అఘాయిత్యం చేసుకుంటుందేమోననే అమృత భయపడింది.

ఎట్టకేలకు తండ్రి చివరి కోరిక తీర్చిన అమృత

మిర్యాలగూడలో మారుతీరావు ఇంటికి వెళ్లిన అమృత అక్కడ తన తల్లి గిరిజాను కలిసింది..తల్లి బాధలో ఉందని ఓదార్చేంది.ఇద్దరు కలిసి అరగంట సేపు మాట్లాడుకున్నారు.మారుతీరావు ఆత్మహత్య తర్వాత తల్లిని అమృత కలవడం ఇదే తొలిసారి.అయితే ప్రణయ్ తల్లిదండ్రులను వదిలిపెట్టి తాను తల్లి దగ్గరకు వెళ్లలేనని ,ఒకవేళ తన తల్లి తన దగ్గరికి వచ్చి ఉంటే మాత్రం తనకు ఎలాంటి అభ్యంతరం లేదంది అమృత చెప్పేసింది.

ఇది ఇలా ఉంటె…మిర్యాలగూడలోని నాగార్జుననగర్ కాలనీలో మారుతిరావుకు చెందిన ఫ్లాట్స్ కు అమృత వెళ్లినట్టుగా. బైక్ మీద వెనక కూర్చొని ఫోటోలు తీసే కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలు ఎందుకు తీశారు అనేది తెలీదు. ఆస్తుల వివరాల కోసమేనా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ అమృత తన తండ్రి ఆస్తిలో చిల్లిగవ్వ కూడా అక్కర్లేదు అంటూ ఇంతకముందు తెలిపింది. మరి అసలు కథ ఏంటో తెలియాలి అంటే వేచి చూడాలి.

About Sainath Gopi

A Mechanical Engineer turned into an Author. Have 6 years of work experience by working as Web Content Manager for various top telugu websites. Expertise in writing Human angle stories, Unknown Facts and excusive film-based content. Enthusiastic in Lyric and Story Writing.

Search

Recent Posts

  • సమంత నాగ చైతన్య మళ్ళి కలవనున్నారా? హామీ ఇస్తున్న నాగార్జున.
  • Big boss: త్వరగా ఓటింగ్ ప్రక్రియ క్లోజ్ చేయడం వెనక అసలు కారణం ఇదేనా..!
  • NTR 30 “మోషన్ పోస్టర్” పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్
  • N.T.R ని “పెళ్లికి ముందే కండిషన్” తో హద్దుల్లో పెట్టిన లక్ష్మీ ప్రణీతి…! అవేంటంటే?
  • హాస్పిటల్ ఫారమ్స్ నింపేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..! లేదంటే ఇన్సూరెన్స్ క్లైములో ఇబ్బందులే..!

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions