శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలో… పాట పాడుతూ ఎమోషనల్ అయిన ”భాను శ్రీ”..!

శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలో… పాట పాడుతూ ఎమోషనల్ అయిన ”భాను శ్రీ”..!

by Megha Varna

Ads

సినీ ఫంక్షన్లలో, ఈవెంట్స్ లో యాంకర్ భానుశ్రీ పని చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అలాగే భానుశ్రీ జబర్దస్త్ లో కొన్ని స్కిట్స్ కూడా చేస్తూ అప్పుడప్పుడూ మెరుస్తుంది. అటు వెండితెర నుండి ఇటు బుల్లితెర నుండి కూడా ఈమె తనదైన శైలితో మెప్పిస్తోంది.

Video Advertisement

సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఫాన్స్ ని అలరిస్తుంది యాంకర్ భాను శ్రీ. అయితే మొట్టమొదట ఈమె అవకాశాల కోసం వరంగల్ నుండి హైదరాబాద్ కి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వచ్చేసింది.

కెరీర్ మొదట్లో భానుశ్రీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. సినిమా అవకాశాల కోసం చాలా కష్ట పడింది భానుశ్రీ. కానీ ఆమె జీవితమే మారిపోయింది. భాను శ్రీ జబర్దస్త్ లో కొన్ని స్కిట్స్ చేయడం.. సినీ ఫంక్షన్లలో, ఈవెంట్స్ లో అలరించడం మనం చూస్తూనే ఉంటాం. ఎన్నో కష్టాలు దాటి వచ్చి ఈమె ఇప్పుడు ఈ స్థానం లో వుంది. మొదట్లో సినిమాల కోసం వెతికే సమయంలో డబ్బులు సంపాదించుకోవడానికి ఒక జ్యూస్ సెంటర్ ని నడిపేదట ఈమె.

ఇదిలా ఉంటే తాజాగా భాను శ్రీ ఎమోషనల్ అయ్యిపోయింది. శ్రీ దేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం లో… పాట పాడుతూ ఈమె ఎమోషనల్ అయ్యింది. అక్కడ ఉన్నవారంతా కూడా కంటతడి పెట్టుకున్నారు. ఆమె పాత మీద ఇంద్రజ కూడా పాటలో వున్నా డెప్త్ వాయిస్ లో కనపడింది అని అన్నారు. తాజాగా శ్రీ దేవి డ్రామా కంపెనీ వచ్చిన ప్రోమో లో భాను శ్రీ ఎమోషనల్ అవ్వడాన్ని మనం చూడచ్చు.

 

 

 


End of Article

You may also like