బిగ్ బాస్ 4: ఎపిసోడ్ 4 పై టాప్ 10 ట్రోల్ల్స్…ఈ తినిపించడాలు ఏంటో?

బిగ్ బాస్ 4: ఎపిసోడ్ 4 పై టాప్ 10 ట్రోల్ల్స్…ఈ తినిపించడాలు ఏంటో?

by Mohana Priya

Ads

లేట్ గా అయినా సరే లేటెస్ట్ గా బిగ్ బాస్ సీజన్ ఫోర్ ప్రారంభం అయింది. ఈ సీజన్ కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. షో స్టార్ట్ అయ్యి అప్పుడే మూడు రోజులు అయిపోయింది. నామినేషన్ ప్రక్రియ కూడా అయింది. మోనాల్ గజ్జర్, అభిజిత్, మెహబూబ్, అఖిల్ సార్థక్, గంగవ్వ, సయ్యద్ సోహెల్ రయాన్, కరాటే కళ్యాణి, అరియానా గ్లోరీ, లాస్య, దివి, అలేఖ్య హారిక, నోయల్, జోర్దార్ సుజాత, అమ్మ రాజశేఖర్, దేవి నాగవల్లి, సూర్య కిరణ్ ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు.

Video Advertisement

మొదటి వారం నామినేషన్ ప్రక్రియ కూడా ముగిసింది. ఈ వారం అభిజిత్, గంగవ్వ, మెహబూబ్, సూర్య కిరణ్, దివి, జోర్దార్ సుజాత, అఖిల్ సార్థక్ నామినేషన్స్ లో ఉన్నారు.

నిన్నటి ఎపిసోడ్ లో సీక్రెట్ రూమ్ లో ఉన్న అరియానా గ్లోరీ, సయ్యద్ సోహెల్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి తమకి భోజనం ఎందుకు పంపలేదు అని అడిగారు. అలా అభిజిత్, సయ్యద్ సోహెల్ మధ్య కొంచెం సేపు గొడవ జరిగింది. కరాటే కళ్యాణి అరియానా గ్లోరీ కి ముద్దలు కలిపి భోజనం పెట్టారు. తర్వాత తనకి ఆకలి బాధ తెలుసు అని ఎమోషనల్ అయ్యారు కరాటే కళ్యాణి. నిన్నటి ఎపిసోడ్ మీద ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఇవే.

#1

#2 #3 #4

#5#6 #7 #8 #9 #10 #11 #12 #13


End of Article

You may also like