ఒక్క లీటర్ పెట్రోల్ తో 410 కిలోమీటర్ల మైలేజి ఇచ్చే బైక్ రూపొందించిన యువకుడు .

ఒక్క లీటర్ పెట్రోల్ తో 410 కిలోమీటర్ల మైలేజి ఇచ్చే బైక్ రూపొందించిన యువకుడు .

by Megha Varna

Ads

సాధార‌ణంగా మోటారు బైక్‌లు లీట‌రుకు 60-70 కి.మీ. మైలేజీ రావ‌డం గొప్ప‌గా ఉన్న ఈ రోజుల్లో ఈ విష‌యం అంద‌రికీ ఆశ్చ‌ర్యంగా ఉన్నా నిజ‌మే..ఓ మెకానికల కష్టపడి, ఒక్క లీటర్ పెట్రోల్ తో 410 కిలోమీటర్ల మైలేజి ఇచ్చే బైక్ ను రూపొందించాడు, … మైలేజీ రావ‌డం గఘనంగా ఉన్న ఈ రోజుల్లో ఇటువంటి ఆవిష్కరణ ఖచ్చితంగా ఆశ్చర్యం కలిగించేదే.  కర్ణాటకలోని బాగల్‌కోటె జిల్లా ముధోళ్‌కు చెందిన ఉమేష్ అనే మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థి ఈ మోటార్ బైక్ త‌యారు చేశాడు.

Video Advertisement

మెకట్రానిక్స్‌(వేర్వేరు ఇంజినీరింగ్‌ పద్ధతులను మిళితం చేసి డిజైన్లను రూపొందించే విధానం) అనే సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఐసీ, ఇంజిన, రెండు బ్యాటరీలు, అల్ఫాసీట్‌, గేర్‌ బాక్స్‌, డీసీ మోటార్‌ సహాయంతో రూ. 40 వేల ఖర్చుతో ఈ బైకుకు రూపకల్పన చేశాడు. దీని వివరాలను ఇంటర్‌నెట్‌లో ఉంచగా దుబాయికి చెందిన ఓ కంపెనీ తనను సంప్రదించిందని, ఇండియాలో ఏదైనా కంపెనీ ముందుకొస్తే ఈ బైక్‌తో దేశంలో భ‌విష్య‌త్తులో ఇంధ‌న కొర‌త‌ను చాలా వ‌ర‌కు నివారించ‌వ‌చ్చు.మరి ఈ యువకుడిని వెన్నుతట్టాడానికి ఏ కంపెనీ ముందుకువస్తుందో చూడాలి మరి.


End of Article

You may also like