Ads
మాస్ మహారాజ రవితేజ డైరెక్టర్ గోపీచంద్ మలినేను కాంబినేషన్ లో ఇప్పటికే మూడు చిత్రాలు వచ్చాయి. మూడు చిత్రాలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. మళ్లీ మరోసారి వీరిద్దరి కాంబినేషన్ తెరమీదకి వస్తుందంటూ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గ గా ఈ ప్రాజెక్టు ఆగిపోయిందంటూ టాలీవుడ్ లో వార్తలు వినిపించాయి.
Video Advertisement
అదే మాట నిజమన్నట్టు డైరెక్టర్ గోపీచంద్ మలినేని నేను ఈ సినిమాని మరో బాలీవుడ్ హీరోతో చేస్తున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. బాలీవుడ్ హీరో సన్ని డియోల్ తో ఈ సినిమాని తర్కెక్కిస్తున్నారట. రవితేజ మార్కెట్ కి మించి బడ్జెట్ అవ్వడంతో నిర్మాతలు వెనకడుగు వేశారట. అందుకే సినిమా బాలీవుడ్ హీరో తో పలు భాషలో తర్కెక్కించాలని డిసైడ్ అయ్యారు. రవితేజ కూడా ప్రస్తుతం హరిష్ శంకర్ తో బాలీవుడ్ మూవీ రైడ్ రీమేక్ లో నటిస్తున్నారు. దీనికి మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు.
End of Article