ఆగష్టు 4 నాటికి భారత్ కి పెద్ద ముప్పు…అమెరికా సైంటిస్ట్ హెచ్చరికలు ఇవే..!

ఆగష్టు 4 నాటికి భారత్ కి పెద్ద ముప్పు…అమెరికా సైంటిస్ట్ హెచ్చరికలు ఇవే..!

by Megha Varna

Ads

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటికీ ఎప్పటికి మర్చిపోని ఒక విపత్తుగా గుర్తిండిపోతుంది.ఇప్పటిదాకా ప్రపంచ వ్యాప్తంగా లక్షల్లో మరణాలు సంభవించాయి కాగా ప్రతీ రోజు కొన్ని వేల పాజిటివ్ కేసు లు నమోదు అవుతున్నాయి.అమెరికా ,బ్రిటన్ లాంటి అగ్ర దేశాలు కూడా ఈ కరోనా దాటికి తట్టుకోలేకపోయాయి.దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి.అన్ని రవాణా మార్గాలు నిలిపివేయడంతో ఎన్నో హృదయ విషాదకర సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.ప్రపంచ దేశాలన్నీ తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయాయి.అయితే కరోనా మళ్ళీ తిరిగి విజృభించనున్నదని అమెరికా సైంటిస్ట్ కొన్ని వ్యాఖ్యలు చేసారు.వివరాల్లోకి వెళ్తే….

Video Advertisement

 

అమెరికా కు చెందిన మేరీల్యాండ్ యూనివర్సిటీ సైంటిస్ట్ ఫహీమ్ యూనస్ కరోనా పై ప్రజలకు అవగాహనా కల్పిస్తున్నారు.అయితే దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో భారత్ ,పాకిస్తాన్లలో తీవ్రంగా కరోనా విజ్రాబించనున్నదని తెలిపారు.అయితే మార్చి నెల మొదటి నుండి భారత్ మరియు పాకిస్తాన్లో కరోనా కేసు ల పరిస్థితిపై అధ్యయనం చేసారు డాక్టర్ యూనస్.

అయితే ఈయన లెక్కల ప్రకారం భారత్ లో 32 వేల మరణాలు ,పాకిస్తాన్ లో 5 వేల మంది మరణిస్తారని తెలిపారు.అయితే తాజాగా తన నివేదిక మళ్ళీ తిరిగి వ్యాఖ్యలు చేసారు యూనిస్.

మరణాలపై కొంతమంది నాయకులు,ప్రజలు ద్వేషించవచ్చు గాని కరోనా కు రెండు దేశాలు సమానం.నా ప్రొజెక్షన్ తప్పు అయినా పాఠం మాత్రం కచ్చితంగా నిజమవుతుంది అంటూ ట్వీట్ చేసారు.


End of Article

You may also like