Ads
సాధారణం గా అందరు బస్సులు రైళ్లు ఎక్కేటప్పుడు మెట్ల ద్వారా ఎక్కుతారు .కాలేజీ విద్యార్థులు కొందరిని ఫుట్ బోర్డు మీద వేలాడుతూ చూస్తూ ఉంటాం. కొంతమంది సీట్ ని ఆపడానికి కిటికిలోనుండి కర్చీఫులు వేయడం మనందరికీ తెలిసిందే .
Video Advertisement
అయితే రైలు ని కిటికీ లోనుండి ఎక్కడం ఎప్పుడన్నా చూసారా? అదికూడా పురుషులు , విద్యార్థులు కాదు అదీనూ ఒక మహిళ ఎక్కడం ఎప్పుడన్నా చూసారా ?? ఒక మహిళ అసాధారణ రీతిలో రైలు ఎక్కింది. రైలు భోగి బయట నుండి ఎమర్జెన్సీ విండో ద్వారా లోపలి వెళ్ళింది. దానిని చూసిన అందరు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.మీరు కూడా ఈ వీడియోని చూసేయండి.
View this post on Instagram
End of Article