శ్రీలంకతో జరగాల్సిన రెండవ టీ20 వాయిదా… కారణం ఏంటో తెలుసా.?

శ్రీలంకతో జరగాల్సిన రెండవ టీ20 వాయిదా… కారణం ఏంటో తెలుసా.?

by Sainath Gopi

Ads

శ్రీలంక వేదికగా సారీ కొలంబో వేదికగా ఆదివారం అర్థరాత్రి జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌ లో 38 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ రోజు (మంగళవారం) జరగాల్సిన రెండవ టీ 20 మ్యాచ్ చివరి నిమిషంలో వాయిదా పడింది. భారత్ ఆల్ రౌండర్ “క్రునాల్ పాండ్య” కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అవ్వడంతో ఈ మ్యాచ్ వాయిదా పడింది.

Video Advertisement

ఈ రోజు ఉదయం జరిపిన కరోనా పరీక్షల్లో క్రునాల్ పాండ్యకి పాజిటివ్ అని తెలిసింది. అతనికి క్లోజ్ కాంటాక్ట్ లో ఎనిమిది మంది ఉన్నట్టు తెలిసింది. అందరికి టెస్టులు నిర్వహిస్తున్నారు. రేపటికి మ్యాచ్ వాయిదా వేసినట్టు ప్రకటించారు.


End of Article

You may also like