• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • Home
  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports Adda
  • Mythology
  • Health Adda
  • Viral

జేఈఈ, నీట్ ప‌రీక్షా తేదీలు ప్ర‌క‌టించిన మంత్రి రమేశ్ పోఖ్రియాల్.

Published on May 5, 2020 by Megha Varna

కేంద్ర ప్రభుత్వం  మే 4 నుంచి మరో 14 రోజులు అంటే మే 17 వరకూ ఈ మూడో దఫా లాక్ డౌన్ కొనసాగుతుంది.
కోవిద్-19 దెబ్బకు  ప్రవేశ పరీక్షలన్ని రద్దయ్యాయి .అయితే వాయిదాప‌డ్డ ఇంజినీరింగ్‌, మెడికల్‌ కళాశాల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ, నీట్‌ పరీక్షలకు సంబంధించిన తేదీల వివ‌రాల‌ను ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు కేంద్ర మాన‌వ వ‌న‌రుల శాఖ మంత్రి ర‌మేష్ పోఖ్రియాల్ మంగ‌ళ‌వారం ప‌రీక్షా తేదీల‌ను వెల్లడించారు.

JEE Main 2020 Exam Dates

JEE Main 2020 Exam Dates

జులై 18 నుంచి 23 వరకు, మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నీట్ జులై 26 న నిర్వహించనున్నట్లు కేంద్ర హెచ్చార్డీ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ మంగళవారం ప్రకటించారు. ఆగ‌స్టులో జేఈఈ అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. ఇక జులై 26న నీట్ ప‌రీక్ష‌లు జ‌రుగుతాయ‌ని ప్ర‌క‌టించారు.పెండింగ్ లో ఉన్న సీబీఎస్సీ 10, 12 బోర్డు పరీక్షలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.నీట్‌ ప‌రీక్ష 15 లక్షల మంది, జేఈఈ–మెయిన్స్‌ రాసేందుకు 9 లక్షల మంది రిజిస్టర్‌ చేసుకున్నారని వెల్ల‌డించారు.


We are hiring Content Writers. Click Here to Apply



Search

Recent Posts

  • ఆవిరైపోతున్న డీమార్ట్ అధినేత రాధాకిషన్ సంపద.. ఈ ఒక్క ఏడాదిలోనే అంత ఆస్తి ఎందుకు కరిగిపోయిందంటే?
  • ఇవాళ జరగబోయే RR Vs RCB క్వాలిఫైయర్-2 మ్యాచ్‌పై… సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 10 మీమ్స్..!
  • “RRR” సినిమా వీళ్ళకి ఇలా అర్థమైందా..? వెస్ట్రన్ నెటిజన్స్ ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారా..?
  • “ఛీ ఛీ… ఏంటి ఈ దరిద్రం..?” అంటూ… F3 లోని ఆ సీన్‌పై మండి పడుతున్న నెటిజన్స్..!
  • ఎవరీ బ్యూటి అంటూ ఆశ్చర్యపోతున్న నెటిజన్లు…ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇప్పుడిలా..!

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions