మన్మధుడు హీరోయిన్ అన్షు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

మన్మధుడు హీరోయిన్ అన్షు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

by Mohana Priya

Ads

త్రివిక్రమ్ గారి మ్యాజికల్ సెల్యులాయిడ్ “మన్మధుడు” నాగార్జున ఒక రేంజ్ లో ఆక్ట్ చేశారు ఈ మూవీలో. బ్రహ్మానందం కామెడీ ఐతే ఎప్పటికీ మరిచిపోలేము…

Video Advertisement

”సారీ అండీ అలా దిగాలా….ఇంకోసారి పారిస్ రండి, మా ఇంటికి రాకండి…ఇది ఇండియా కాదు పారిస్”….ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని సినిమా అది…. ఈ సినిమాకి విజయభాస్కర్ దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ మాత్రం ఎప్పటికీ గుర్తుంటాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ముఖ్యంగా, నాగార్జున, సోనాలి బింద్రే నటన అయితే ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు.

ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే…ఈ సినిమాలో నాగార్జున సరసన నటించిన అన్షు ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? మన్మధుడుతో మనందరి మనసు దోచుకున్న అన్షు తర్వాత ప్రభాస్ సరసన రాఘవేంద్ర సినిమాలో నటించారు. “అన్షు” రెండు సినిమాలే చేసినా ఎంతో క్రేస్ సంపాదించుకుంది. ఆ తర్వాత అంటూ మిస్సమ్మ సినిమాలో ఒక పాత్రలో నటించారు. మళ్ళీ తర్వాత ఎక్కడా కనిపించలేదు. ఏ ఛానల్‌కి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు. దాంతో అన్షు ఏమైపోయారు అంటూ అభిమానుల్లో ఒక ప్రశ్న.

ప్రస్తుతం ”లండన్” లో “సచిన్” అనే అతనిని పెళ్లి చేసుకుని ప్రశాంతమైన జీవితం గడుపుతుంది…వాళ్ళకి ఒక పాప కూడా ఉంది…తన ఫ్యామిలీ తో ఎలా ఉందో ఒక లుక్ వేస్కొండి…

 


End of Article

You may also like