”రష్మీ గౌతమ్” జబర్దస్త్ కి గుడ్ బై చెప్పిందా..? ఆమె ప్లేస్ లో వస్తున్న కొత్త యాంకర్ ఎవరు అంటే..?

”రష్మీ గౌతమ్” జబర్దస్త్ కి గుడ్ బై చెప్పిందా..? ఆమె ప్లేస్ లో వస్తున్న కొత్త యాంకర్ ఎవరు అంటే..?

by Megha Varna

Ads

ప్రతి గురువారం, శుక్రవారం మనల్నందరిని అలరిస్తున్న ప్రోగ్రామ్స్ జబర్దస్త్ ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెల్లమెల్లగా జనాల్లోకి స్ప్రెడ్ అవుతూ, ఇప్పుడు టాప్ షోస్ గా నిలిచాయి.ఈ రెండు ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు మన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

Video Advertisement

జబర్దస్త్ ప్రోగ్రాం లకి యాంకర్లుగా అనసూయ, రష్మీ గౌతమ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పైగా రష్మీ కి జబర్దస్త్ వలన ఫేమ్ బాగా వచ్చింది. ఈమె షోస్ ఏ కాదు సినిమాల్లో కూడా చేస్తోంది.

ఇదిలా ఉంటే జబర్దస్త్ లో రష్మీ కి బదులు మరో యాంకర్ ని తీసుకు వచ్చారు. మరి ఎందుకు జబర్దస్త్ లో రష్మీ కి బదులు మరో యాంకర్ ని తీసుకు వచ్చారు..?, ఇంతకీ ఎవరు ఆమె అనేది ఇప్పుడు చూద్దాం. సౌమ్య రావు ఇప్పుడు జబర్దస్త్ లో రష్మీ కి బదులు వచ్చింది. సౌమ్య రావు ఎవరో కాదు ఈటీవీ లో ప్రసారమయ్యే శ్రీమంతుడు అనే సీరియల్ నటి.

జబర్దస్త్ హోస్ట్ అయిన ఇంద్రజ సౌమ్య రావుని పరిచయం చేయడం జరిగింది. పైగా ఇందు మేరకు ఓ ప్రోమో కూడా విడుదల అయ్యింది. ఈ కొత్త యాంకర్ పైన పంచ్లు కూడా వేశారు. హైపర్ ఆది, కృష్ణ భగవాన్ ఇలా అందరినీ నవ్వించేసారు. పైగా ఆమె కూడా కౌంటర్లు వేసింది. అవి కూడా అందర్నీ నవ్వించేశాయి. రొటీన్ లాగ ఉండకుండా కొత్తగా షో ఉండాలనే ఉద్దేశ్యం తో ఈమెని తీసుకు వచ్చారట.

 


End of Article

You may also like