”ఇంకోసారి మోసం చేయకు బన్నీ అన్నా”… నిహారికా చేసిన పోస్ట్ వైరల్..!!

”ఇంకోసారి మోసం చేయకు బన్నీ అన్నా”… నిహారికా చేసిన పోస్ట్ వైరల్..!!

by Megha Varna

Ads

క్రిస్మస్ సందర్భంగా మెగా ఫ్యామిలీ అంతా కలిపి సందడి చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో షికార్లు కొడుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగా రామ్ చరణ్, ఉపాసన, చైతన్య, నిహారిక, చిరంజీవి కుమార్తెలు శ్రీజ, సుష్మిత తో పాటు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్ ఇలా అంతా కలిపి సందడి చేశారు. నిహారిక రామ్ చరణ్ కి గిఫ్ట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేసింది.

Video Advertisement

అలానే నీకు సీక్రెట్ శాంటా గా ఉండడం నాకు ఇష్టం చరణ్ అన్నా అని అంది. ఎవరికి డౌట్ రాకుండా ఇంట్లో గిఫ్ట్ దాయడం అంటే కొంచెం కష్టమే. కానీ సీక్రెట్ శాంటాగా నీకు ఉండడం ఇష్టమని నిహారిక చెప్పింది. అలానే నాటు నాటు పాటకు డాన్స్ నేర్పించేందుకు థాంక్స్ అని ఆమె అంది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఆమె చెబుతూ…

ఒక పక్క అల్లు అర్జున్ సినిమా ప్రమోషన్స్ కోసం బిజీగా వున్నా సరే బహుమతులు తీసుకు వచ్చాడు. థాంక్యూ… కానీ ఇంకోసారి మాత్రం ఇలా మోసం చేయొద్దు అని నిహారికి బన్నీ తో వున్న ఫోటోని షేర్ చేసింది. నిహారిక ఏం మోసం చేసింది అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. గిఫ్ట్ ఇవ్వలేదేమో అంటూ కొంత మంది కామెంట్లు చేస్తున్నారు.

 


End of Article

You may also like