కరోనా వల్ల ఇప్పటికే అన్ని రంగాల కి చెందిన కంపెనీలకు అధికంగా నష్టం రావడంతో కొంతమందిని ఉద్యోగాల్లో నుండి తీసేస్తున్నారు. దాంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది ఒక్క భారత దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉంది. …

ప్రజలు మామూలుగా చెబితే వినట్లేదని అర్థం చేసుకున్న పోలీసులు ఈమధ్య క్రియేటివ్ గా ఆలోచిస్తూ ప్రజలలో అవగాహన పెంచే చర్యలు చేపడుతున్నారు.తాజాగా ప్రజలలో కరోనా పై అవగాహన పెంచేందుకు పోలీసులు చేసిన ఓ ప్రయత్నం అందరినీ షాక్ కు గురి చేస్తుంది. …

కరోనా కారణంగా సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అందరూ ఇళ్లకు పరిమితమయ్యారు.జీవితంలో తొలిసారి బయటకు వెళ్ళడానికి కూడా ఆంక్షలు ఉండడంతో సెలబ్రిటీలందరూ ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ కోసం సోషల్ మీడియాలో ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. తాజాగా అందులో భాగంగా రమ్యకృష్ణ గారు …

దీపం ముండగానే ఇల్లు చక్క దిద్దుకోవాలి అనే సామెత మన తెలుగు హీరోయిన్స్ కు సరిగ్గా సరిపోతుంది.అందుకే సూపర్ హిట్ కొట్టగానే అమాంతం రెమ్యూనిరేషన్ పెంచేసి ప్రొడ్యూసర్స్ కు షాక్ ఇస్తుంటారు. తాజాగా అల వైకుంఠ‌పుర‌ముతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న పూజా …

మన దేశంలో ఆడవాళ్ళకు ఉన్నంత ఓపిక ప్రపంచంలో మరెవరికీ ఉండదు అని బోలెడు సర్వేలు చెబుతున్నాయి.ఆ సర్వేలు నిజమని తాజాగా ఓ వీడియో చూసినవారంతా ఒప్పుకుంటున్నారు. ఇంతకీ ఆ వీడియో కథేంటో ఇప్పుడు చూద్దాం.ఆంధ్రాకు చెందిన ఒక మహిళ తన అల్లుడు …

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 20 వ చిత్రంలో బాగా బిజీగా ఉన్నాడు.చాలారోజుల తరువాత ప్రభాస్ ఫుల్ లెన్త్ లవ్ స్టోరీని చేస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను తాజాగా UV క్రియేషన్స్ విడుదల చేసింది.ఈ ఫస్ట్ లుక్ …

సుశాంత్ సింగ్ మరణం తరువాత సినీ అభిమానులు ఆయన చావుకు కారణమంటూ వినిపించిన సినీ సెలబ్రెటీస్ అందరినీ సోషల్ మీడియా వేదికగా దారుణంగా ట్రోల్ చేశారు.అందులో సుశాంత్ సింగ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంకిత లోఖండే‌ కూడా ఉన్నారు. అంకిత లోఖండే‌ …

ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది.తాజాగా స్వాతి చినుకులు,బంధం సీరియల్స్ లో నటిస్తున్న భరద్వాజ్ కు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. దీన్ని స్వయంగా ఆయనే తన ఇంస్టాగ్రామ్ ద్వారా బయటపెట్టారు.నాకు …

కరోనా దెబ్బ ప్రజలు ఇళ్ళ నుండి బయటికి రావాలన్న బయట ఫుడ్ తినాలన్న భయపడిపోతున్నారు.దీనితో రెస్టారెంట్ లు,హోటల్ బిజినెస్ లు పూర్తిగా నష్టాల బాట పడుతున్నాయి.దీంతో అర్థిక వ్యవస్థ పై మరింత భారం పెరుగుతుంది.అందుకే ప్రభుత్వం మీరు ఎంతైనా తినండి కాని …