ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్‌ అలోక్ మౌర్య, జ్యోతిల సంఘటన మరవక ముందే అలాంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. అది కూడా ఎక్కడో కాదు ఉత్తరప్రదేశ్‌ లోనే జరగడం యాదృచ్ఛికం. గవర్నమెంట్ జాబ్ చేయడమే తన లక్ష్యం అని చెప్పిన భార్యకు …

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ దళపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ ఏడాది వారసుడు సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈ సినిమాని తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించారు. ఈ మూవీ తరువాత విజయ్‌ మరో టాలీవుడ్ డైరెక్టర్ తో …

‘పఠాన్’ వంటి వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించిన బ్లాక్ బస్టర్ మూవీ తరువాత వస్తున్న మూవీ కావడంతో ‘జవాన్’ పై భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా కమర్షియల్ సినిమాలతో హిట్స్ ఇచ్చిన కోలీవుడ్ డైరెక్టర్  అట్లీ …

టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది మనిషి సంపాదించే విధానంలో కూడా పలు రకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. యూట్యూబర్‌గా నెలకి 30 లక్షల ఆదాయం తెచ్చుకున్నాడు అంటే మాటలా చెప్పండి. ఇంతకీ ఆ ఘటికుడు ఎవరో అనుకుంటున్నారా…. మీ అందరికీ కూడా తెలిసే …

దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ ఏడాది ప్రారంభంలోనే వీరసింహారెడ్డి సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నాడు. అంతకు ముందు క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అతనికి మినిమమ్ గ్యారెంటీ చిత్రాల దర్శకుడిగా మంచి పేరుంది. వీరసింహారెడ్డి …

బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీతో అద్భుతమైన విజయం అందుకున్నాడు. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించించాడు. చాలా కాలం తరువాత పఠాన్ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు. వెయ్యి కోట్లకు పైగా సాధించి బంపర్ హిట్ కొట్టాడు. బాలీవుడ్ …

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇప్పటివరకు మాస్ లో కూడా క్లాస్ సినిమాలు చేస్తూ వచ్చిన మహేష్ బాబు మొదటిసారి పక్కా మాస్ ఓరియంటెడ్ గుంటూరు కారం చిత్రం త్రివిక్రమ్ తో చేస్తున్నారు. మాటల మాంత్రికుడు …

సికింద్రాబాద్ లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు  అందరు ఎదురు చూసే కీలక ఘట్టం అయిన రంగం కార్యక్రమం సోమవారం ఉదయం జరిగింది. తెలంగాణ ప్రజల భవిష్యత్ గురించి చెప్పే భవిష్యవాణిని మాతంగి స్వర్ణలత …

స్మార్ట్‌ ఫోన్లు వచ్చిన తరువాత ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడటం బాగా పెరిగిపోయింది. పిల్లల దగ్గరి నుండి పెద్ద వాళ్ల దాకా అందరు గేమ్ లు ఆడుతున్నారు. కొందరు వీటికి అడిక్ట్‌ అవుతున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ప్రపంచాన్ని మరిచి దానిలో …

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప 2 ది రూల్’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అభిమానులు మరియు ప్రేక్షకులు …