బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీతో అద్భుతమైన విజయం అందుకున్నాడు. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించించాడు. చాలా కాలం తరువాత పఠాన్ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు. వెయ్యి కోట్లకు పైగా సాధించి బంపర్ హిట్ కొట్టాడు. బాలీవుడ్ …

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇప్పటివరకు మాస్ లో కూడా క్లాస్ సినిమాలు చేస్తూ వచ్చిన మహేష్ బాబు మొదటిసారి పక్కా మాస్ ఓరియంటెడ్ గుంటూరు కారం చిత్రం త్రివిక్రమ్ తో చేస్తున్నారు. మాటల మాంత్రికుడు …

సికింద్రాబాద్ లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు  అందరు ఎదురు చూసే కీలక ఘట్టం అయిన రంగం కార్యక్రమం సోమవారం ఉదయం జరిగింది. తెలంగాణ ప్రజల భవిష్యత్ గురించి చెప్పే భవిష్యవాణిని మాతంగి స్వర్ణలత …

స్మార్ట్‌ ఫోన్లు వచ్చిన తరువాత ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడటం బాగా పెరిగిపోయింది. పిల్లల దగ్గరి నుండి పెద్ద వాళ్ల దాకా అందరు గేమ్ లు ఆడుతున్నారు. కొందరు వీటికి అడిక్ట్‌ అవుతున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ప్రపంచాన్ని మరిచి దానిలో …

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప 2 ది రూల్’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అభిమానులు మరియు ప్రేక్షకులు …

సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా హీరో లకు సంబంధించి వారి కొడుకులు కూతుర్లు మాత్రమే మళ్లీ సినిమాల్లోకి ఎక్కువగా ఎంట్రీ ఇస్తున్నారు. కానీ టాప్ హీరోయిన్లు వారి కొడుకులు కూడా హీరోలుగా కొనసాగుతున్నారు. ఆ టాప్ హీరోయిన్ తల్లులు ఎవరు.. వీరి తనయులు …

మొత్తం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి ఒడిశాలోని బాలేశ్వర్‌ రైల్వే దుర్ఘటన లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనకు ఏదన్న కుట్ర కారణంగా ఉందా అన్న విషయంపై సిబిఐ చేసిన దర్యాప్తులో ముగ్గురు ఇండియన్ రైల్వే ఉద్యోగులు …

ఈతరం వారికి తెలియకపోయినా ఇంతకు ముందు తరం వారికి మధుబాల సుపరిచితురాలు. ఒకానొక సమయంలో అటు తమిళ్ ఇటు తెలుగు మరియు హిందీ ఇండస్ట్రీలలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకొని వరుస సినిమాలు చేసిన నటి మధుబాల. ఒక దశకం పాటు …

నయనతార మరియు విగ్నేష్ దంపతులు ఇప్పుడు సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. విగ్నేష్ కుటుంబం యొక్క ఉమ్మడి ఆ విషయంలో ఈ జంటపై కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది. విగ్నేష్ శివన్ తండ్రి శివ కొళుదు వాళ్లు 9మంది అన్నదమ్ములు. వీరు తిరుచ్చి …

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న సినిమా బ్రో. ఈ సినిమా తమిళ్ సినిమా అయిన వినోదయ సిత్తం సినిమాకి రీమేక్ గా రూపొందుతోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే …