Home News బ్రేకింగ్ న్యూస్ ::మార్చి 31 వరకు దేశంలో అన్ని రైళ్లు రద్దు.

బ్రేకింగ్ న్యూస్ ::మార్చి 31 వరకు దేశంలో అన్ని రైళ్లు రద్దు.

by Megha Varna

కరోనా వైరస్ కట్టడి చేయడానికి  కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.మార్చి 22 అర్ధరాత్రి నుండి మార్చి 31 అర్ధరాత్రి వరకు గూడ్స్ రైళ్లు తప్ప ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు, సబర్బన్ రైళ్లు, కోల్‌కతా మెట్రో, కొంకణ్ రైవేలు సర్వీసులను మార్చి 31 వరకు రద్దు చేస్తున్నట్టు రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

You may also like