గత ఏడాది టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు వీళ్ళే.!

గత ఏడాది టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు వీళ్ళే.!

by Mounika Singaluri

Ads

గత ఏడాది టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చిన వారిలో ప్రముఖ హీరోయిన్లు, నటీమణులు కూడా ఉన్నారు. అందులో కొందరు మాత్రమే సక్సెస్ ను అందుకున్నారు.ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా హిట్స్ అందుకున్న మీరా జాస్మిన్, విమానం మూవీతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ మూవీ నిరాశ పరిచింది. అలాగే సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్ ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.అనారోగ్య కారణాలతో ఇండస్ట్రీకి దూరం అయిన మమతా మోహన్ దాస్ ‘రుద్రంగి’ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది.

Video Advertisement

ఇక వీరసింహారెడ్డిలో బాలయ్య సరసన నటించి మంచి గుర్తింపు పొందారు “హనీ రోజ్”. గతంలో హనీ రోజ్ ఆలయం, ఈ వర్షం సాక్షిగా లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించారు ఆమె. విమలా రామన్ ‘రుద్రంగి’ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం పాజిటి టాక్ తెచ్చుకుంది.రామ్ చరణ్ తొలిసినిమా చిరుతలో హీరోయిన్ గా నటించిన నేహా శర్మ, చాలా ఏళ్ల తరువాత ‘హాయ్ నాన్న’ మూవీతో రి ఎంట్రీ ఇచ్చింది. తొలి ప్రేమ మూవీలో పవన్ కళ్యాణ్ చెల్లెలి పాత్రలో నటించిన వాసుకి, సీరియల్స్ లో కూడా నటించారు.  ఆమె ‘అన్నీ మంచి శకునములే’ మూవీతో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.


End of Article

You may also like