24 ఏళ్లకే తల్లి అయింది అయినా ఇప్పటికీ పెళ్లి కాలేదు.. 47 ఏళ్లకి సక్సెస్ సాధించిన ఆ నటి ఎవరో తెలుసా!

24 ఏళ్లకే తల్లి అయింది అయినా ఇప్పటికీ పెళ్లి కాలేదు.. 47 ఏళ్లకి సక్సెస్ సాధించిన ఆ నటి ఎవరో తెలుసా!

by Mounika Singaluri

Ads

తొలిసారిగా ఒక మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న నటి గా తెలుగులో నాగార్జున సరసన హీరోయిన్ గా నటించిన సుష్మితసేన్ అప్పట్లో తెగ వైరల్ అయింది. అటుపై ఆమె తెలుగు సినిమాలలో నటించలేదు కానీ బాలీవుడ్ లో మాత్రం మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకుంది. కెరియర్ పీక్స్ లో ఉండగానే ఆమె కరీనాకపూర్, అక్షయ్ కుమార్ వంటే హేమాహేమీల తో సినిమా చేయటానికి నిరాకరించింది. ఈమె సినిమాల ద్వారా ఎంత పాపులారిటీ సంపాదించిందో అంతకన్నా ఎక్కువగా తన వ్యక్తిగత జీవితంలో ద్వారా పాపులారిటీని సంపాదించుకుంది. ఈమె 11 మందితో ఎఫైర్ నడిపింది ఇందులో ప్రముఖ నటులు వ్యాపారవేత్తలు మోడల్స్ ఉన్నారు.

Video Advertisement

అయితే విశేషం ఏమిటంటే ఇందులో ఏ ఒక్కరిని ఆమె భాగస్వామిని చేసుకోలేదు. ఆ ప్రముఖుల లిస్టులో లలిత్ మోడీ సంజయ్ నారాయణ రణదీప్ హుడా, ఇంతియాజ్ ఖత్రి, వసీం అక్రమ్ ముదస్సర్ అజిత్ వంటి హేమహేమీలు ఉన్నారు. తాజాగా ఆమె రోషన్ రెహమాన్ శాల్ తో కనిపించింది అయితే ఇప్పుడు అతనితో కూడా బ్రేకప్ అయినట్లు సమాచారం.

47 సంవత్సరాలకి ఆమె సరియైన సక్సెస్ ని అందుకుంది. ఈమెకి ఆర్య 3 షూటింగ్ సమయంలో గుండెపోటు వచ్చింది. శాస్త్ర చికిత్స అనంతరం ఆమె తిరిగి వెబ్ సిరీస్ ని కంప్లీట్ చేసింది. ఈమె 24 సంవత్సరాల వయసులో పెళ్లి కాకుండానే ఒక అమ్మాయిని దత్తత తీసుకుంది ఆ అమ్మాయి ఆరోగ్యం కారణంగానే అక్షయ్ కుమార్ తో కరీనా కపూర్ తో చేయబోయే సినిమాలను సుస్మిత వదులుకోవలసి వచ్చింది.

ఐత్రాజ్ సినిమాలో సుస్మితసేన్ తన పాత్రని వదులుకోవలసి రావటంతో ఆ స్థానంలో ప్రియాంక చోప్రా ని తీసుకున్నారు మూవీ మేకర్స్. తను పెంచుకున్న అమ్మాయి కోసమే తన కెరీర్ని సీరియస్గా తీసుకోలేదని ఇప్పటికే చాలామంది అంటూ ఉంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె మరొక అమ్మాయిని దత్తత తీసుకోవడం విశేషం. అయితే ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం.
.


End of Article

You may also like