Ads
సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ వల్ల మూడు సంవత్సరాల క్రితం తప్పి పోయిన ఒక మహిళ తన కుటుంబాన్ని చేరుకుంది. ఈ సంఘటన తమిళనాడులోని పుదుక్కోట్టై గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
Video Advertisement
రాజస్థాన్కు చెందిన 24 ఏళ్ళ మెడికల్ స్టూడెంట్ ప్రమీలా బిష్ణోయ్ పుదుక్కోట్టైలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుకుంటోంది. ప్రమీలా ట్రైనింగ్లో భాగంగా సెప్టెంబరు 27న మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న 45 ఏళ్ళ మహిళను పుదుక్కోట్టై ఆసుపత్రిలో కలిసింది.



Also Read: తండ్రినే అమ్మకానికి పెట్టిన కూతురు..! కారణం చూస్తే షాక్ అవ్వాల్సిందే..?
End of Article
