• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • Home
  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports Adda
  • Mythology
  • Health Adda
  • Viral

లాక్ డౌన్ వేళ తిరుమల కొండపై తిరునామాల గోవు దర్శనం.

Published on May 27, 2020 by Megha Varna

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఒక అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది.శ్రీవారి పాదాల చెంతకు స్వామి వారి తిరునామాలతో ఒక ఆవు దర్శనమివ్వడం అందరిని ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది.

కరోనా లాక్ డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న గోవులకు తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి రోజు ఆహారం అందిస్తుంది.దీంతో గోవులన్ని ఆకలి బాధ నుండి తప్పించుకుంటున్నాయి..ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన గోవులలో ఒక గోవు నుదిటిపై శ్రీవారి తిరునామాలు ఉండటాన్ని టిటిడి అధికారులు గుర్తించారు..

నుదిటిపై ఏడుకొండల శ్రీవెంకటేశ్వర స్వామి ధరించే తిరునామం మాదిరిగానే ఈ ఆవుకు కూడా నుదిటిపై అదే విధంగా సహజసిద్ధగా ఉండటం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది..అయితే తిరునామం సహజ సిద్ధంగా పొందిన ఈ అరుదైన ఆవును టిటిడి అధికారులు గోశాలకు పంపిస్తే వచ్చిన భక్తులు వీక్షించడానికి బాగుంటుంది అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చెయ్యడంతో ,తిరునామాల గోవును తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు గోశాలకు పంపించనట్లుగా వెల్లడించారు.

 

 

 


We are hiring Content Writers. Click Here to Apply



Search

Recent Posts

  • RCB కప్ గెలిచినా కోహ్లికి కష్టమే అనుకుంటా.? ఈ యాంగిల్ లో ఒక్కసారి చూడండి.!
  • ఆ హీరోయిన్ ను రష్మిక మాజీ ప్రియుడు పెళ్లి చేసుకోబోతున్నారా..? షాక్ లో ఉన్న స్టార్ హీరోయిన్..!
  • “ఇక్కడ వదిలేస్తే నేను బతకలేను.. భయమేస్తోంది నాన్న..” వైరల్ అవుతున్న విస్మయ ఆడియో క్లిప్.. అసలేం జరిగిందంటే?
  • “మురళి విజయ్”తో ఎఫైర్ పెట్టుకొని భర్తకు విడాకులు… “దినేష్ కార్తీక్” గురించి ఇది తెలిస్తే రియల్ హీరో అంటారు.!
  • “NTR 31” పోస్టర్ లో ఇది గమనించారా..? అంటే ఎన్టీఆర్ వాళ్లద్దరికీ పుట్టబోయే కొడుకు అవుతాడా..?

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions