యానిమల్ సినిమాకి త్రిప్తి దిమ్రి కి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…?

యానిమల్ సినిమాకి త్రిప్తి దిమ్రి కి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…?

by Mounika Singaluri

Ads

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన, అనిల్ కపూర్, బాబీ డియోల్ నటించిన యానిమల్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. 800 కోట్లు దాటి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇప్పట్లో యానిమల్ సినిమా క్రేజీని ఆపలేమంటూ సినీ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. 1000 కోట్లు కలెక్షన్స్ సాధిస్తుందేమో అని వేచి చూస్తున్నారు.

Video Advertisement

అయితే తాజాగా యానిమల్ సినిమాకు సంబంధించిన రెమ్యూనిరేషన్ విషయాలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో హీరో రణబీర్ కపూర్ కి 70 కోట్లు రెమ్యునరేషన్ కింద మట్ట చెప్పారట. అలాగే హీరోయిన్గా చేసిన రష్మిక మందనాకి 4 కోట్లు, తండ్రి పాత్రలో చేసిన అనిల్ కపూర్ కి 2 కోట్లు, విలన్ పాత్రలో చేసిన బాబి డియోల్ కి 2 కోట్లు రెమ్యూనరేషన్ కింద ఇచ్చారు. అలాగే ఈ సినిమాలో అందరూ దృష్టిని ఆకర్షించిన త్రిప్తి దిమ్రికి కేవలం 40 లక్షల రెమ్యునరేషన్ మాత్రమే ఇచ్చారు.త్రిప్తికి ఇంత తక్కువ ఇవ్వడం ఏంటి అని ఆమె అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఈ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కి ప్రాఫిట్స్ షేర్ లో భాగంగా 200 కోట్లు రెమ్యూనరేషన్ కింద వచ్చింది.


End of Article

You may also like