Ads
ఈ సంవత్సరం వకీల్ సాబ్ తో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వచ్చే సంవత్సరం వరుస సినిమాలతో మన ముందుకు రాబోతున్నారు. ఆ సినిమాల్లో మొట్టమొదటిగా విడుదల అవుతోంది భీమ్లా నాయక్. ఈ సినిమా మలయాళం సినిమా అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ కి రీమేక్ గా రూపొందింది.
Video Advertisement
ఇందులో రానా దగ్గుబాటి కూడా మరొక హీరోగా నటిస్తున్నారు. నిత్యా మీనన్ పవన్ కళ్యాణ్ కి జోడిగా నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటించడం ఇదే మొదటిసారి.
#1.
#2.
#3.
#4.
#1.
ఒరిజినల్ తో పోలిస్తే భీమ్లా నాయక్ లో మార్పులు ఉంటాయని చెప్పిన సంగతి తెలిసిందే. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఒరిజినల్ లో లేని ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాలో ఉంటాయట. అలాగే.. నిత్య మీనన్, పవన్ ల మధ్య రొమాంటిక్ ట్రాక్ కూడా ఉంటుందట.
#6.
#7.
#8.
#9.
#10.
సంక్రాంతి పండుగ సందర్భంగా భీమ్లానాయక్ విడుదల కావాల్సి ఉంది. అయితే.. ఈ సినిమాను ఫిబ్రవరి 25 వ తేదికి పోస్ట్ పోన్ చేయనున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ లో ప్రకటించారు. “ఆర్ ఆర్ ఆర్”, “రాధేశ్యామ్” ప్రొడ్యూసర్స్ రిక్వెస్ట్ చేయడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం అంటూ ప్రకటించారు. ఉన్నట్లుండి మూవీ ని పోస్ట్ పోన్ చేయడం తో సోషల్ మీడియా లో హంగామా నెలకొంది. ఇటు పీకే అభిమానులు అటు ఆర్ ఆర్ ఆర్ మూవీ అభిమానులు ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీ పోస్ట్ పోన్ అవ్వడం పై ట్రెండ్ అవుతున్న ట్రోల్స్ పై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.
#11.
#12.
#13.
#14.
#15.
End of Article