Ads
కన్నడ సీమలో పుట్టిన కోహినూరు వజ్రం ప్రశాంత్ నీల్. కేజిఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ ను షేక్ చేసేసాడు. సినిమా క్రిటిక్స్ సైతం మైక్రోస్కోప్ తో వెతికినా చిన్న తప్పు కూడా విధంగా చిత్రాలను రూపొందిస్తారు.
Video Advertisement
ఈ సినిమాల తర్వాత ఎవరి ప్రశాంత్ నీల్ అంటూ ప్రతి ఒక్కరూ గూగుల్ సెర్చ్ వైపు చూస్తున్నారు. అతని గురించి వెతకడం మొదలు పెట్టారు. ఈయన గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేకపోవచ్చు కానీ, ఈయన చేసిన కే.జి.ఎఫ్ 1&2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్టించాయి.
ఇండస్ట్రీ పేరు చెప్పుకుని తిరిగే వారు కొందరైతే, ఇతను మా ఇండస్ట్రీ వాడిని చెప్పుకుని రేంజ్ కి వచ్చాడు ప్రశాంత్ నీల్. ఈయన కర్ణాటకలోని హసన్ అనే ప్రాంతంలో జూన్ 4,1980 లో జన్మించారు.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 200 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్ హీరోగా సలార్ మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటికీ 35 శాతం పనులు పూర్తి చేసుకుందని సమాచారం అందుతుంది. ఈ ఏడాది చివరినాటికల్లా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని సమాచారం.
జూన్ 4 ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు సందర్భంగా విషెస్ చెబుతూ ప్రభాస్ ఇంస్టాగ్రామ్ లో సెట్స్ లో తీసుకున్న ఫోటోని పోస్ట్ చేసారు. సలార్ మూవీ చిత్రీకరణ మొదలు పెట్టిన తర్వాత ప్రభాస్ పోస్టర్స్ అన్ని బ్లాక్ అండ్ వైట్ లోనే కనిపించడంతో, ఈ ఫోటోని చూసినా ప్రభాస్ అభిమానులు ఎన్నాళ్లకు ఇలా కలర్ లో చూశాము అయ్యా అంటూ ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
ఇప్పుడు ప్రభాస్ పోస్ట్ చేసిన ఆ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. నెటిజన్లు ఈ ఫోటోని ఆధారంగా చేసుకొని మీమ్స్ ట్రోల్ చేస్తున్నారు.
ప్రశాంత్ నీ బర్త్ డే సందర్భంగా ప్రభాస్ పిక్చర్ పై ట్రోల్ అవుతున్న ఆ 15మీమ్స్ ఏంటో మనం కూడా చూసేద్దాం రండి…
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
End of Article