862
Ads
ఈరోజు సాయంత్రం సమయం లో ఆదిపురుష్ సినిమా షూటింగ్ స్పాట్ లో అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన ఇంకా మరవకముందే మరో ప్రమాదం జరిగింది. సలార్ చిత్ర యూనిట్ రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు. గోదావరిఖని-శ్రీనగర్ జాతీయ రహదారిపై యు టర్న్ తీసుకుంటున్న సమయం లో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
Video Advertisement
యూనిట్ సభ్యులు ఉన్న వ్యాన్ లారీ ని ఢీకొట్టడం తో ఈ ప్రమాదం జరిగింది. పెద్దపల్లి జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే, ఈ ఘటనలో సలార్ యూనిట్ సభ్యులు గాయపడడం తో వీరిని వెంటనే మమతా ఆసుపత్రి కి తరలించారు. అయితే కంగారు పడక్కర్లేదని, స్వల్ప గాయాలే తగిలాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
End of Article