Ads
సినిమా టిక్కెట్ల విషయమై ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం పై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. పలువురు సినీ సెలెబ్రిటీలు ప్రభుత్వ నిర్ణయం పై తమ వ్యతిరేకతను వ్యక్తం చేసారు. ఈ క్రమం లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.
Video Advertisement
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొంతమంది పెద్దలను ఏపీ ప్రభుత్వం ఆహ్వానించిందని ఈ వార్త కధానాలలో పేర్కొన్నారు. టిక్కెట్ ధర & థియేటర్ల ఆక్యుపెన్సీ వంటి కొన్ని సమస్యల గురించి చర్చించడానికి రేపు విజయవాడలో ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు v6 న్యూస్ సీనియర్ కరెస్పాండెంట్ ట్విట్టర్ మాధ్యమం గా ట్వీట్ చేసారు.
Reports say AP Government Invited Some biggies in Telugu Film Industry. A meeting with government representatives is likely to be held in Vijayawada tomorrow to discuss about few issues like ticket pricing & theatres occupancy. #AndhraPradesh#Tollywood
— Suresh PRO (@SureshPRO_) September 29, 2021
End of Article