ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. ప్రమాదంలో అతని చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి. అంతేకాదు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. స్కూల్ లో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో పవన్ కొడుకుతో పాటు 14 మంది విద్యార్థులు గాయాల పాలయ్యారు అంట. ఈ ఘటన జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన పర్యటనను ముగించుకుని సింగపూర్ చేరుకున్నారు. మరో వైపు మెగాస్టార్ చిరంజీవి కూడా భార్య సురేఖతో కలిసి సింగపూర్ వెళ్లారు. ప్రస్తుతం మార్క్ శంకర్ సింగపూర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. కోలుకుంటున్నాను అని సిగ్నల్ ఇచ్చిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. గాయాలు పూర్తిగా తగ్గే వరకు మరో రెండు మూడు రోజులు ఆసుపత్రిలో ఉండే అవకాశం ఉంది అంట.

ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు అతని కుమారుడు నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. శంకర్ త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని సీఎం చంద్రబాబు ట్వీట్ చేసారు.

ఇది ఇలా ఉంటే…అసలు పవన్ కుమారుడు సింగపూర్ లో ఎందుకు ఉన్నారు అనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతుంది. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నేవా గతేడాది సింగపూర్లోని నేషనల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టా అందుకున్నారు. తన చదువు కోసం అన్నా లెజ్నేవా కుమారుడిని కూడా సింగపూర్లో ఉంటున్నారు. మార్క్ శంకర్ పవనోవిచ్ రివర్ వాలీ టొమాటో కుకింగ్ స్కూల్లో చదువుతున్నాడు. ఈ స్కూల్ లో 6 నుండి 14 సంవత్సరాల వయసున్న పిల్లలకు పలు రకాల ఇంటర్నేషనల్ డిషెస్ రెస్టారెంట్ స్టైల్ లో కుక్ చేయడం నేర్పిస్తారు.

అన్నా లెజ్నేవా రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ యూనివర్శిటీ నుంచి ఓరియంటల్ స్టడీస్లో డిగ్రీని పూర్తి చేశారు. ఓరియంటల్ స్టడీస్ అంటే ఆసియా దేశాల భాషలు గురించి, జీవన విధానం గురించి పరిశోధనలు చేయడం. ఈ పరిశోధనలో థాయిలాండ్ చరిత్ర గురించి తప్పకుండా స్టడీ చేస్తారు. అందుకే పవన్ భార్య సింగపూర్ లో ఉంటున్నారు. కుమారుడిని కూడా అక్కడే స్కూల్ లో జాయిన్ చేసారు. గతేడాది పవన్ కళ్యాణ్ తన భార్య యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ అందుకునే కార్యక్రమానికి హాజరయ్యారు.







1. లేపాక్షి:
2. యాగంటి:
3. శని శింగనాపూర్:
4. షోలాపూర్:
5. అమ్రోహా:
6. గురుద్వార్:
7. దార్వేష్ దర్గా:
8. తంజావూరు బృహదీశ్వరాలయం:
9. పూరీజగన్నాథ్ ఆలయం:
10. కబీస్ బాబా ఆలయం:
అయితే ఒక శివభక్తుడు అయిన కబీస్ బాబా వుంటారు. కబీస్ బాబా భక్తులు సాయంత్రం సమయంలో సమర్పించే మద్యం సేవించి, వారి అనారోగ్య సమస్యలను పోగొడతాడని విశ్వసిస్తుంటారు.
తల్లి ఆస్తికి పూర్తిగా యజమాని అయితే, ఆమె ఎలాంటి వీలునామా రాయకుండా మరణించినపుడు ఆ ఆస్తి ఆమె కొడుకు మరియు కుమార్తెలకు సమానంగా చెందుతుంది. కుమారులు మరియు కూతుర్లకు సమాన హక్కులు ఉన్నాయి. ఫ్యామిలీలోని వివాహిత లేదా అవివాహిత కుమార్తెకు తల్లి ఆస్తి లేదా పూర్వీకుల ఆస్తి మీద సమాన హక్కు ఉంటుంది.
హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 6, 2005లో సవరణ చేసిన ప్రకారం, తల్లి ఆస్తి పై కుటుంబంలోని కూతుర్లకు సమాన హక్కులను కల్పించింది. కుమార్తెలు హిందూ అవిభాజ్య కుటుంబం(HUF )లో కుమారుడితో పాటుగా సమానమైన హక్కులు మరియు బాధ్యతలు కలిగి ఉంటుంది. 2005 అనంతరం పూర్వీకుల యొక్క ఫ్యామిలీ ఆస్తిని విభజించాలని అడిగే హక్కు, కుమారుడితో సమానంగా ఆస్తిలో తమ వాటాను పొందడానికి డిమాండ్ చేసే హక్కు కూతుర్లకు ఉంది.
అయితే తల్లి తన ఆస్తి గురించి వీలునామా రాసినపుడు, ఆ వీలునామాలో తన కుమార్తెను చేర్చకపోతే, ఆ ఆస్తిపై కుమార్తెకు హక్కు ఉండదు. తల్లికి ఆస్తి ఎవరైనా ఇచ్చినా, ఆమె ఆస్తి కొన్నా, ఆస్తి ఎలా సంపాదించినా ఆమె వీలునామా రాసినట్లయితే అది వారికే చెందుతుంది. దీని గురించి వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చూడండి..