‘మేం అరిచేవాళ్లు కాదు, కరిచేవాళ్లం.. కుక్క చెప్పు కోసం అరుస్తోంది అంటూ బాలయ్య పంచులు !

‘మేం అరిచేవాళ్లు కాదు, కరిచేవాళ్లం.. కుక్క చెప్పు కోసం అరుస్తోంది అంటూ బాలయ్య పంచులు !

by Anudeep

Ads

ఏపీ లో రాజ్యసభ ఎలెక్షన్స్ జరుగుతున్నాయి. దీనికోసం ఆంధ్రలోని ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు..అయితే ఇవాళ ఒక సంఘటన జరిగింది..ఓటింగు లో భాగంగా ఎమ్మెల్యేలు పాల్గొన్న అమరావతి లో బాలయ్య కూడా హాజరయ్యారు.అక్కడ జరిగిన ఒక సంఘటన బాలయ్య బాబు కి కోపం తెప్పించాయి.ఒక రేంజ్ లో సెటైర్లు కూడా వేశారు.

Video Advertisement

ఇంతకీ ఆయనకి కోపం రావటానికి కారణం కుక్కట ‘మేం అరిచేవాళ్లు కాదు, కరిచేవాళ్లం.. కుక్క చెప్పు కోసం అరుస్తోంది. దానికి చెప్పు తిరిగి ఎందుకిచ్చావు.. అది చెప్పూ అని అరిస్తోంది. మనం కూడా కుక్క భాషలోనే మాట్లాడాలి..అంటూ పక్కవాళ్ళతో మాట్లాడుతున్న ఒక వీడియో బయటకు వచ్చింది.అసెంబ్లీ కి ఓటు వేయడానికి వెళ్తుండగా ఇది జరిగింది..

దారిలో అడ్డం వచ్చిన ఒక చెప్పును కాలితో తోస్తున్నట్టు ఆ వీడియో లో కనిపిస్తుంది.టాలీవుడ్ లో ఇటీవలే జరిగిన వివాదం అందరికి తెలిసిందే.బాలయ్య కి ప్రేమ వచ్చిన కోపం వచ్చిన పీక్స్ లో ఉంటుంది మరి.ఆ మాటలు ఎవరి గురించో ?బాలయ్య లేకుండా సీఎం లతో సమేవేశాల మీద కూడా తీవ్రంగా మండిపడ్డ సంగతి తెలిసిందే.భూములు పంచుకుంటున్నారా? అనే వివాదం పై తిరిగి మెగా బ్రదర్ నాగబాబు కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.


End of Article

You may also like