Ads
ఏపీ స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నేడు ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ మరియు కస్టడీ పిటిషన్ల పై తీర్పు ఈరోజుకి వాయిదా పడిన విషయం తెలిసిందే.
Video Advertisement
ఫైబర్ నెట్ కేసు, అమరావతి రింగ్ రోడ్డు కేసు మరియు అంగళ్లు కేసులలో చంద్రబాబు నాయుడు తరుపున వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ల మీద సైతం ఈరోజు ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..



Also Read: సుప్రీం కోర్ట్ లోనే మొదటిసారి ఇలా… అసలు విషయం తెలిస్తే ఆమెకి హ్యాట్సాఫ్ అనాల్సిందే.!
End of Article
