Ads
జస్టిస్ ఫర్ భవ్యశ్రీ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. చిత్తూరు జిల్లా ఇంటర్ విద్యార్థిని హత్య సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు జరుగుతోంది.
Video Advertisement
పెనుమూరు మండలంలోని వేణుగోపాలపురంలో ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో వాస్తవాలు బయటికి వచ్చాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..



#justiceforbhavyashree #truth_chittoorpolice @APPOLICE100 pic.twitter.com/ae5powILyy
— Chittoor District Police (@ChittoorPolice) September 26, 2023
Also Read: ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ ఎలా చనిపోయింది..? అసలు ఆ రోజు ఏం జరిగిందంటే..?
End of Article
