కరోనా సోకి క్వారెంటైన్ లో ఉన్న హీరోయిన్….ఈ బుగ్గలు నాకించుకుంటూ పిచ్చి పని ఏంటి అంటూ నెటిజెన్స్ ఫైర్.!

కరోనా సోకి క్వారెంటైన్ లో ఉన్న హీరోయిన్….ఈ బుగ్గలు నాకించుకుంటూ పిచ్చి పని ఏంటి అంటూ నెటిజెన్స్ ఫైర్.!

by Anudeep

Ads

కరోనా మహమ్మారి రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇటీవల కేసుల సంఖ్య కూడా గణనీయం గా పెరుగుతుండడంతో ప్రజల్లో కూడా ఒకరకమైన భయం, డిప్రెషన్ పెరుగుతున్నాయి. ప్రతి విషయం లోను అతి జాగ్రత్త తీసుకుంటున్నారు. ఈ క్రమం లో ఓ టాలీవుడ్ నటిని నెటిజన్లు ఫుల్లు గా ట్రోల్ చేస్తున్నారు.

Video Advertisement

andrea 4

టాలీవుడ్ నటి ఆండ్రియా కు ఇటీవల కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్నీ ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. కరోనా సోకి గత వారం రోజులుగా హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ క్రమం లో తాజాగా ఆమె మరో పోస్ట్ ను షేర్ చేసారు. ఈ పోస్ట్ లో ఆమె తన కుక్కపిల్లతో టైం స్పెండ్ చేస్తున్నట్లు.. కరోనా నుంచి బాగానే కోలుకుంటున్నట్లు తెలిపారు.

andrea 3

ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్న ఆండ్రియా తన కుక్కపిల్లతో బుగ్గలు నాకించుకుంటూ వీడియో తీసుకుని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. అసలే కరోనా వచ్చి.. ట్రీట్మెంట్ తీసుకుంటూ.. ఈ పిచ్చి పనులేంటి అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

 

ఓ వైపు ఈ మహమ్మారి జంతువులకు కూడా సోకె అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతుంటే.. ఇలాంటి టైం లో ఈ రిస్క్ అవసరం అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా.. కరోనా వచ్చిన టైం లో మనం జాగ్రత్తగా ఉండడం తో పాటు.. మన తోటివారికి అంటించకుండా కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి.

 

ఆండ్రియా “యుగానికి ఒక్కడు” సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సంగతి తెలిసిందే. ఆ తరువాత “తడాఖా” సినిమాలో కూడా సునీల్ సరసన నటించారు. ఆండ్రియా కు తమిళనాట మంచి క్రేజ్ ఉంది.


End of Article

You may also like