• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • Home
  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports Adda
  • Mythology
  • Health Adda
  • Viral

ఆ సినిమాలో షియాజీ షిండేను యముడిగా పెట్టారు.. అందుకే తప్పుకున్నా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన కోటా..!

Published on May 15, 2022 by Lakshmi Bharathi

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇతర భాషలకు చెందిన నటీనటులు కూడా ఎక్కువగానే ఉంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ అయితే తెలుగు అమ్మాయిల కంటే ఎక్కువగా ముంబై అమ్మాయిలకు, ఉత్తరాది వారికో అవకాశాలు వస్తున్నాయి. ఈ విషయమై తెలుగు ఆర్టిస్ట్ లు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

అయినప్పటికీ దర్శక నిర్మాతలు భాషతో సంబంధం లేకుండా.. తెలుగు వారి కంటే ఎక్కువగా ఇతర భాషా నటీనటులను ఎంచుకుంటూ వస్తున్నారు. దీనిపై ఇప్పటికి కూడా అసంతృప్తి వ్యక్తం అవుతూనే ఉంది.

kota 1

తాజాగా ఈ విషయమై కోటా శ్రీనివాస రావు కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఓ యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ఇండస్ట్రీలో పరిస్థితుల గురించి వివరించారు. తెలుగు ఇండస్ట్రీలో ఇతర భాషలకు చెందిన నటులకు కూడా అవకాశం ఇస్తున్నారని.. అందులో తప్పు లేకపోయినా తెలుగు నటులను కూడా తీసుకుని వారిని పక్కన పెట్టి ఇతర భాషల నటులకు కీలక పాత్రలు ఇవ్వడం మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.

kota 2

ఈ సందర్భంగా ఆయన మరాఠీ నటుడు షియాజీ షిండే గురించి కామెంట్ చేసారు. తెలుగు వారికీ షియాజీ షిండే సుపరిచితుడే. ఎక్కువగా విలన్ క్యారెక్టర్స్ లో నటించిన ఆయనను చూస్తే ఎవరికైనా తెలుగు వాడే అన్న భావన కలుగుతుంది. మెగాస్టార్ “ఠాగూర్” సినిమాలో విలన్ గా నటించి తెలుగు వారికి పరిచయం అయ్యారు. ఆ తరువాత క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా, విలన్ గా నటించి పేరు తెచ్చుకున్నారు. అల్లరి నరేష్ “యముడికి మొగుడు” సినిమాలో ఈయన యముడి పాత్రలో నటించారు. ఇతర భాషా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తికి యముడి క్యారక్టర్ ఇవ్వడం ఏంటి అంటూ కోటా శ్రీనివాసరావు గారు కామెంట్స్ చేసారు. షియాజీ షిండే పై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.


We are hiring Content Writers. Click Here to Apply



Search

Recent Posts

  • బ్లేడ్ ను ఈ డిజైన్ లోనే ఎందుకు తయారు చేసారు..? దీనిని ఎవరు తయారు చేసారో తెలుసా?
  • “పుష్ప”లోని ఈ డైలాగ్… అంతకుముందే “వేణు మాధవ్” చెప్పారా..? ఎక్కడంటే..?
  • అతిలోక సుందరి ‘శ్రీదేవిని’ పెళ్లి చేసుకోవాలనుకున్న మన తెలుగు హీరోలు ఎవరో తెలుసా ? ఎందుకు ఆగిపోయారంటే ?
  • ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు.. తర్వాత హీరోలుగా మారారు.. వారు ఎవరంటే..?
  • “నాన్నతో నరకం చూస్తున్నా.. చంపేయాలనిపిస్తోంది.. వెయిటింగ్ ఫర్ మై డెత్…” అంటూ ఈమె చెప్పిన మాటలు వింటే కన్నీళ్లే..!

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions