లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఆ పోలీసు వేసే శిక్ష ఏంటో తెలుసా ?

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఆ పోలీసు వేసే శిక్ష ఏంటో తెలుసా ?

by Anudeep

Ads

కరోనా మహామమ్మరి మరోసారి దేశాన్ని చుట్టేసింది ఫలితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నియమాలని కరోనా కట్టడి కోసం పెట్టారు, కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్,మరికొన్ని ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ వంటివి అమలు చేస్తున్నారు.అయినప్పటికీ ప్రజలు నిబంధలను ఉల్లంగిస్తూనే ఉన్నారు. పోలీసులు ఎన్ని శిక్షలు, జరిమానాలు విధించినప్పటికీ ఫలితం లేకుండా పోతుంది.

Video Advertisement

మధ్యప్రదేశ్ లోని సత్నా జిల్లాలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ లాక్డౌన్ ఉల్లగించినా వారికి విన్నూతంగా శిక్షని విధించారు అదేంటి అంటే. ‘శ్రీరాముని’ పేరుని అనేకమార్లు రాయాలంటూ చెబుతున్నారు.SI సంతోష్ సింగ్ వార్తా సంస్థ ANI కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఇలా చెబుతూ…”మేము ఇది వరకు సిట్-అప్ లు శిక్షలు గా విధించే వారము, లేదా వారిని వెళ్ళడానికి అనుమతించే ముందు 45 నిమిషాల నుండి గంట వరకు కూర్చునేలా చేస్తాము,కూర్చుని సౌకర్యవంతగా రాయగలరు అందుకు గాని శ్రీ రాముడి పేరు రాయమని సూచిస్తున్నాము సింధి క్యాంప్ బాబా దయాల్ దాస్ చౌక్ వద్ద తన డ్యూటీ ని చేస్తున్నారు సింగ్.మేము గత మూడు రోజులుగా ఇలాంటి శిక్షలు విదించాము దీని నుండి పూర్తి సహకారమే ఉంది ఇందులో ఎలాంటి బలవంతము లేదు అంటూ చెప్పుకొచ్చారు.మేము 3 రోజులుగా చేస్తున్నాము మరియు ఇప్పటివరకు 25 మంది వ్యక్తులు శిక్షించబడ్డారు, దీని గురించి మాకు ఎటువంటి ఫిర్యాదులు రాలేదు” అని ఆయన చెప్పారు

also Check : పిల్లల్లో కరోనా లక్షణాలు ముందుగానే ఇలా గుర్తించండి…ఈ సూచనలు తప్పక పాటించండి.!


End of Article

You may also like