టీవీలో మిస్సమ్మ సినిమా చూస్తూ…జమునా గారు ఏం చేసారో చూడండి! 83 ఏళ్ల వయసులో.!

టీవీలో మిస్సమ్మ సినిమా చూస్తూ…జమునా గారు ఏం చేసారో చూడండి! 83 ఏళ్ల వయసులో.!

by Anudeep

Ads

“బాలనురా మదనా విరి తూపులు వేయకురా “అనే పాట టివిలో వస్తుంటే ఆ పాటకి 83ఏళ్ల వయసులో ఉన్న నటి జమున గారు డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతుంది. తన పాటకి తనే డ్యాన్స్ చేస్కుంటూ మురిసిపోతున్న వీడియో చూసిన నెటిజన్స్ కూడా మురిసిపోతున్నారు .

Video Advertisement

ఎన్టీయార్, సావిత్రి ప్రధాన నాయకనాయికలుగా నటించిన “మిస్సమ్మ” సినిమాలో నాగేశ్వర్రావుకి జోడిగా నటించారు జమున . పూర్తి హాస్యా భరితంగా నిర్మితమైన ఈ సినిమా అప్పట్లో ఘనవిజయం సాధించింది.  ఆ చిత్రంలో నటించేప్పటికి జమున వయసు 19ఏళ్లు . అరవై ఐదేళ్ల క్రితం వచ్చిన ఆ చిత్రం అప్పట్లో ఒక సంచలనం . పంతొమ్మిదేళ్లప్పుడు ఎలా వేసానో, అప్పటి డ్యాన్స్ లో ఏం పొరపాట్లు ఉన్నాయో వివరిస్తూ చేసిన ఈ డ్యాన్స్ ముచ్చటగొలుపుతుంది . 83 ఏళ్ల వయసులో అలా డ్యాన్స్ వేయడం విశేషమే మరీ..  జమున గారి డ్యాన్స్ చూడండి.. ఎలాకో కరోనా సెలవుల్లో ఉన్నారు కదా..పనిలో పని మిస్సమ్మ సినిమా కూడా చూసేయండి.


End of Article

You may also like