“డూప్ లతో సీన్ చేసేసారుగా..” అంటూ రాధేశ్యామ్ ఫోటోపై దారుణమైన ట్రోల్స్..!

“డూప్ లతో సీన్ చేసేసారుగా..” అంటూ రాధేశ్యామ్ ఫోటోపై దారుణమైన ట్రోల్స్..!

by Anudeep

Ads

ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్న హీరోల్లో ప్రభాస్ ఒకరు. రాధే శ్యామ్‌తో పాటు ఆదిపురుష్, సలార్ సినిమాల షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ భారతదేశం అంతటా వ్యాపించింది. బహుశా ప్రభాస్ తెలియని ఇండస్ట్రీ ఉండదేమో.

Video Advertisement

అందుకే బాహుబలి తర్వాత వచ్చిన సాహో కూడా తెలుగుతోపాటు ఇతర భాషల్లో కూడా విడుదల అయ్యింది. ఇప్పుడు రాబోతున్న సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలుగా విడుదల అవుతున్నాయి.

radheshyam

తాజాగా.. ఈ సినిమాలో ఉన్న స్టిల్ పై నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ స్టిల్ లో ప్రభాస్, పూజ హెగ్డే బండిపైన వెళ్తూ ఉంటారు. అయితే ఈ ఫొటోలో ఉన్న పూజ హెగ్డే ఒరిజినల్ కాదు అని.. ఆ అమ్మాయి నిహారిక లాగ ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ఆమె ఒలీవియా లా ఉందంటూ కామెంట్లు పెడుతుంటారు. మరికొందరు ప్రభాస్ కూడా ఆ స్టిల్ లో లేడు అని.. ఆ యాక్టర్ ఎవరో చెప్పాలని కామెంట్స్ చేస్తున్నారు.


End of Article

You may also like