దర్శకుడు ప్రశాంత్ వర్మ విభిన్న కథనాలతో సినిమాలు తీస్తూ ఉంటారు. ఆయన తీసిన సినిమాలు కొన్నే అయినా అవి ప్రేక్షకులకు డిఫరెంట్ ఫీల్ ను తీసుకొస్తూ ఉంటాయి. రొటీన్ ఫార్ములా లో కాకుండా భిన్నం గా తీయడానికి ప్రయత్నిస్తారు. ఆ భిన్నత్వమే …
ట్రైన్ లో జరిగిన చిన్న సంఘటన…..ఆ దంపతుల లాగే చాలామంది ఉంటారు… వారందరికోసం.!?
ఒక వ్యక్తిని చూడగానే వారి గురించి అంచనాకి రావద్దు. ఈ విషయాన్ని మనం చాలా సార్లు విన్నాం. చాలా సార్లు ఇదే విషయం రుజువైంది కూడా. ఇప్పుడు మీరు చదవబోయే ఈ సంఘటన ఇందుకు ఒక ఉదాహరణ. ఒక ట్రైన్ లో …
“ఇదెక్కడి టైటిల్ రా మావా… స్టోరీనే మార్చేసావుగా.?”…పైగా దానికి కోటి కంటే ఎక్కువ వ్యూస్.!
సోషల్ మీడియా అనేది కేవలం ఒక ప్రాంతం, దేశంకి మాత్రమే పరిమితం అవ్వదు. ఏదైనా ఒక విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ప్రపంచమంతా చూస్తుంది. అందుకే సోషల్ మీడియాకు చాలా పవర్ ఉంది. అయితే, సోషల్ మీడియా అంటే మన …
“అసలు కేటీఆర్ గారిని ఎందుకు ట్యాగ్ చేశారు.?” అంటూ జొమాటో చికెన్ బిర్యానీ ఆర్డర్ పై ట్రెండ్ అవుతున్న 10 మీమ్స్.!
సోషల్ మీడియా వచ్చిన తర్వాత, అది బాగా పాపులర్ అయిన తర్వాత మామూలు మనుషులకి, సెలబ్రిటీలకు మధ్య దూరం తగ్గి పోయింది అనే చెప్పాలి. ఒకవేళ ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఏదైనా ఒక ట్వీట్ పెడితే దానికి సెలబ్రిటీలు స్పందిస్తారు. …
భర్తలపై భార్యలకు అనుమానం వస్తుండడం సహజమే. అయితే.. ఏది మితిమీరి అవతలి వారికి ఇబ్బందికలిగించే విధం గా ఉండకూడదు. భర్త చెప్పే విషయాన్నీ కూడా విని అర్ధం చేసుకోవాలి. ఇవేవి ఆలోచించకుండా.. కేవలం భర్త పై అనుమానం తో భర్త ఫోన్ …
ఎక్కువ సార్లు టాయిలెట్ కి వెళ్లాల్సి వస్తోందా..? ఏమి చేయాలో తెలుసుకోండి..!
రోజులో ఎనిమిది సార్లు కంటే ఎక్కువగా యూరిన్ కి వెళ్లాల్సి వస్తోంది అంటే అది అతిమూత్ర వ్యాధి కిందకే వస్తుంది. తరచుగా వెళ్లాల్సి వస్తుండడం.. రాత్రి పూట కూడా నిద్ర లో ఉండగా రెండు మూడు సార్లు లేచి వెళ్లాల్సి రావడం, …
టీనేజ్ లో ఆకర్షణ కారణం గా పుట్టే ప్రేమలు కన్నవారికి కడుపుకోతను మిగులుస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలోని చిక్బళ్లాపురంలో చోటు చేసుకుంది. పదిహేడు సంవత్సరాల అమ్మాయి తానూ ప్రేమించిన అబ్బాయినే పెళ్లాడింది. చివరకు చిన్న కారణానికే అలిగి ఆత్మహత్య …
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబో లో వచ్చే సినిమా అప్ డేట్.. టైం ట్రావెల్ కాన్సెప్ట్..?
బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ రేంజ్ మరింతగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమం లో ప్రభాస్ నెక్స్ట్ అప్ డేట్ ల పై కూడా అందరికి చాలానే అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ కూడా తన వేగం పెంచి వరుస గా …
గత సంవత్సరంతో పోలిస్తే 2020-21లో కొత్తగా రూ .2,000 నోట్లను సరఫరా చేయలేదని ఆర్బిఐ గురువారం తెలిపింది. అయితే, ఇది 2019-20లో 13,390 లక్షల నోట్లను సరఫరా చేసింది. మరో వైపు 20 రూపాయల నోట్ల సరఫరాను 2020-21లో 38,250 లక్షల …
ఈ ఫోటో లో ఉన్న హీరోయిన్ ని గుర్తుపట్టారా..? అచ్చం మన ఐశ్వర్యారాయ్ లా ఉందికదా..!
మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు. అయితే.. ఆ ఏడుగురిని ఎక్కడ ఉన్నారో వెతికి పట్టుకోవడం అంటే కాస్త కష్టమే. ఒకరిని పోలిన మరొకరిని చూస్తేనే మనం అబ్బురపడిపోతూ ఉంటాం. వారి ఫోటో లు కూడా సోషల్ మీడియా లో వైరల్ …
