ఏదైనా సినిమా జనాల మైండ్ లోకి వెళ్ళాలి అంటే టైటిల్ అనేది చాలా ముఖ్యం. కొన్ని సినిమా టైటిల్స్ అయితే నోరు కూడా తిరగదు. కొన్ని సినిమాల పేర్లు ఏమో చాలా పెద్దగా ఉంటాయి. అలాంటప్పుడు పెద్దగా ఉన్న లేదా …
లాక్ డౌన్ టైం లో మారువేషం వేసుకుని ఊరంతా తిరిగిన సీనియర్ పోలీస్ అధికారి..ఆ తరువాత ఏమైందంటే..?
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లాక్ డౌన్ అమలు అవుతోంది. లాక్ డౌన్ మొదట్లో పోలీసులు అంత గా పట్టించుకోకపోవడం తో జనాలు తిరుగుతూనే ఉన్నారు. అయితే.. కేసులు మరింత గా పెరుగుతున్న నేపధ్యం లో పోలీసులు కూడా నిబంధనలను కఠినతరం …
“ఇక ఇండియాలో ఫేస్బుక్ ఆగిపోనుందా…మా మీమర్స్ పరిస్థితి ఏంటి.?” అంటూ…ట్రెండ్ అవుతున్న 10 ట్రోల్ల్స్.!
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్. రేపటి నుంచి ఫేస్ బుక్ ఉండదా..? అని. మనం ఫేస్ బుక్ కి ఎంతగానో అలవాటు పడిపోయాం.. లేవగానే చూడడం.. పడుకునేటప్పుడు చూడడం అందరు చేసే పనే.. ఇవి కాకుండా కొందరు సోషల్ గా …
తన తల్లి తండ్రులు విడిపోవడం మంచిదైంది అంటూ.. కామెంట్స్ చేసిన శృతి హాసన్..!
టాలీవుడ్ హీరోయిన్, కమల హాసన్ కూతురు శృతి హాసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడారు. జూమ్ డిజిటల్ కు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె తన తల్లితండ్రుల సెపరేషన్ గురించి.. ఆ ప్రభావం తనపైన ఎలా పడిందో అని …
“ఈ మాట తో ఇంకో మెట్టు ఎక్కేసారు సర్”.. అందుకే టాటా గారికి ఫాన్స్ ఎక్కువ..!
రతన్ టాటా గారికి భారత రత్న బిరుదు ఎందుకు రాలేదో తెలియదు కానీ.. “భారత రత్న” ఇవ్వాల్సిన వాళ్ళ పేరు లో ఆయనే ముందు వరసలో ఉంటారు. ఆయన సంపాదన ఎన్ని వేల కోట్లలో ఉంటుందో చెప్పలేం. కానీ… ఏ ఒక్క …
“కేరింత” సినిమాలోని “భావన” గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
కొంత మంది యాక్టర్స్ చేసినవి కొన్ని సినిమాలే అయినా సరే ప్రేక్షకులకు మాత్రం చాలా గుర్తుండిపోతారు. అలా కేరింత సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై ఎంతో గుర్తింపు సంపాదించుకున్న నటి సుకృతి. సుకృతి అంటే చాలా మందికి గుర్తు రావడం కష్టం. భావన …
పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లిన తర్వాత…తండ్రి ఆస్థిలో కూతురికి ఎంత వాటా ఉంటుంది.?
ఒక కుటుంబానికి చెందిన వారి మధ్య ఎంత ప్రేమ ఉన్నా కూడా కొన్ని విషయాల్లో గొడవలు వస్తుంటాయి. అందులో ఒకటి ఆస్తి విషయం. ఆస్తి పంపకం విషయంలో గొడవలు అవ్వడం అనేది మనం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాం. ఒకవేళ ఇద్దరు …
‘కియా మోటార్స్’ ను ‘కియా ఇండియా’ గా మారుస్తూ అధికారికంగా ప్రకటించిన సంస్థ !
భారత దేశంలోనే అతి కొద్ది కాలంలోనే అగ్రగామి గా పేరుప్రఖ్యాతలు తెచ్చుకున్న కార్ల తయారీ సంస్థ ‘కియా మోటార్స్’, ఇప్పుడు ‘కియా ఇండియా’ గా పేరు మారుస్తున్నట్లుగా సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఇవి కూడా చదవండి : అంతర్జాతీయ క్రికెట్ లో …
మాజీ మంత్రి ఈటల కుమారుడు నితిన్ రెడ్డి పై విచారణ వేగవంతం చేసిన ప్రభుత్వం !
మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుమారుడు నితిన్ రెడ్డి తన భూములు ఖబ్జా చేసారంటూ స్వయంగా కేసీఆర్ కి ఫిర్యాదు చేసిన ఓ వ్యక్తి, అతని ఫిర్యాదుపైన విచారణ వేగవంతం చేసారు అధికారులు…వెంటనే రంగంలోకి ఇంటెలిజెన్స్, విజిలెన్స్ విభాగాల అధికారులు దిగారు. …
సుమారు 70 వేల మందికి మందుని అందచేసిన ఆనందయ్య వైద్యం పై ఎక్కడ ఫిర్యాదులు అందలేదని, ఆయుర్వేద వైద్యం పై ఆయుష్ శాఖ కూడా ఎలాంటి అభ్యంతరం తెలపలేదని కేవలం వైసీపీ డ్రగ్ మాఫియా ఒత్తిడి కారణం చేతనే ఆనందయ్య మందు …