శుభ్రం చేయడం, అది కూడా మామూలుగా శుభ్రం చేసే దానికంటే ఎక్కువగా శుభ్రం చేయడం ఇప్పుడు చాలా అవసరం అయిపోయింది. ముఖ్యంగా తినే వాటిమీద అందరూ అధిక శ్రద్ధ తీసుకుంటున్నారు. కూరలను పండ్లను ఉప్పు నీళ్లలో వేసి శుభ్రం చేస్తున్నారు. చాలా …

బుధవారం నాడు కేంద్ర క్యాబినెట్ ఉన్నత విద్యా విధానంలో కొన్ని సవరణలు చేసింది. 34 సంవత్సరాల నుండి ఒకే పద్దతి లో నడిచిన విద్యా విధానం ఇప్పుడు మారబోతోంది.  కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖను కేంద్ర విద్యా శాఖ గా …

ఐపీఎల్ ఎంతోమంది టాలెంటెడ్ క్రికెట్ ప్లేయర్స్ ను వెలుగులోకి తీసుకువచ్చింది. ఆ ఐపీఎల్ ద్వారానే ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రపంచానికి పరిచయమయ్యారు. ఒకప్పుడు మ్యాగీ తిని తన ఆకలి తీర్చుకున్న హార్దిక్ పాండ్యా ఇప్పుడు ప్రత్యర్థులను చిత్తు చేస్తూ తన …

నార్త్ కర్ణాటకలో భారీ వర్షాల కారణంగా నదులు,చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.తాజాగా కడప నుండి కర్ణాటక వెళ్తున్న ఒక కార్ ఈ ఉధృతి లో ఇరుక్కుని కొట్టుకుపోయింది. దానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కడప …

సుశాంత్ సూసైడ్ కేసులో రోజుకొక కొత్త కోణం వెలుగులోకి వస్తుంది.ఇక తాజాగా సుశాంత్ తండ్రి కేకే సింగ్ సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి పై బీహార్ లో ఫిర్యాదు చేశారు.ఇది ఇప్పుడు దేశమంతా పెద్ద ఎత్తున సంచలనమవుతుంది. ఇక తాజాగా …

తాజాగా సినీ నటుడు కిక్ ఫేమ్ శ్యామ్ తన అపార్ట్‌మెంట్ లో అనుమతులు లేకుండా గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నందుకు సమాచారం అందుకున్న పోలీసులు అపార్ట్‌మెంట్ పై దాడి చేసి అక్కడున్న వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ప్రముఖ వ్యాపార …

శ్రావణ మాసం లో ఎంతో ముఖ్యమైన రోజు శ్రావణ శుక్రవారం. శ్రావణ శుక్రవారం నాడు మహిళలు వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. వరలక్ష్మీ వ్రతం చేస్తే అష్టలలక్ష్ములకు పూజ చేసినంత ఫలితం లభిస్తుందట. వరలక్ష్మీ వ్రతాన్ని సాక్షాత్తు పరమశివుడు తెలియజేశారు అని పురాణాలు …

కరోనా దెబ్బ అందరూ ఉపాధి కోల్పోయి అమ్మ సంపాదించుకున్న డబ్బులతో సొంత ఊళ్లకు వెళ్లి ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకుంటున్నారు.ఇక ఈ లిస్ట్ లో సాప్ట్ వేర్ ఇంజనీర్ల నుండి సెలబ్రిటీలగా కొనసాగుతున్న వారు కూడా చేరడం విశేషం. ఇక …

పెద్దోళ్ళు, పవర్ ఉన్నోళ్లు చెప్తేనే ఏదైనా పని జరుగుతుంది. మన విద్యా విదానం పిల్లల్లో క్రియేటివిటీని నాశనం చేస్తుందని ఎంతోమంది మేధావులు విద్యావేత్తలు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ప్రజలపై ప్రభావం చూపే సినిమాల్లో చూపించినా దాని ఆవశ్యకతను ఎవరూ గుర్తించలేదు. అందుకే …

సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోవడంతో దొంగలు జనాలకు టోపీ వేయడం కోసం కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నారు.వీటిని చిత్తు చేయడానికి పోలీసులు తమ విభాగాలను పెంచుకుంటున్నారు.అయినప్పటికీ ఈ సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్న ప్రజల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.సైబర్ మోసాలకు గురైన ప్రజలు …