మనం రోజు టీవీలో చూసే సెలబ్రిటీలు నిజ జీవితంలో ఎలా ఉంటారో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. అలా సెలబ్రిటీస్ రియల్ లైఫ్ ని చూపించిన ప్రోగ్రాం బిగ్ బాస్. హిందీలో చాలా హిట్ అయిన ఈ కార్యక్రమం తెలుగులో ఎలా ఉంటుందో …
కరోనా హాస్పిటల్ లో పాజిటివ్ పేషెంట్స్ తో డాక్టర్స్ డాన్స్… వీడియో వైరల్.!
కరోనా దెబ్బ మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడాలంటే భయపడిపోతున్నారు.ఇక కరోనా పాజిటివ్ నిర్థారణ అయిన వాళ్ళ దగ్గరికెళ్ళే ధైర్యం చేయట్లేదు.ఇలాంటి టైంలో తమ ప్రాణాలకు తెగించి వాళ్ళకు నిరంతరం మెడికేషన్ చేస్తున్న డాక్టర్లను,హాస్పిటల్ సిబ్బందిని దేశములోని ప్రతి ఒక్కరూ గౌరవిస్తున్నారు. తాజాగా …
కరోనా ఎవరిని వదలట్లేదు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరిని పట్టి పీడిస్తుంది. ఈ కారణాలతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళు బయట తిరిగే వాళ్ళు అని తేడా లేకుండా అందరి పై తన కోరలు చాచుతుంది. …
ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ఐపీఎల్ కు ముహూర్తం ఖరారైంది. ఈ విషయాన్ని స్వయంగా ఐపీఎల్ చైర్మెన్ బ్రిజేష్ పటేల్ తెలిపారు.ప్రస్తుతం అందిన సమాచారం మేర ఐపీఎల్ 13వ ఎడిషన్లో 60 గేమ్లు జరగబోతున్నాయి. ఈ గేమ్స్ అన్నింటిని యూఏఈలో నిర్వహించాలని …
వెధవ నాటకాలు ఆడకు… పవర్ స్టార్ సినిమా ఆపకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తా ఆర్జీవికి వార్నింగ్!
వివాదాలకు కేంద్ర బిందువైన ఆర్జీవి ప్రస్తుతం మళ్లీ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశాడు.మరి ముఖ్యంగా రాజకీయాలలో ఉన్న పవన్ ను టార్గెట్ చేశాడు.ఆయన మీద తను తీసిన పవర్ స్టార్ చిత్రం నుండి ఓ కొత్త పాట కూడా విడుదల చేశారు. …
అలాంటి మాస్క్ వాడకూడదు అంటూ ప్రభుత్వం రూల్… ఎందుకో తెలుసా?
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫేస్ మాస్క్ ప్రతి మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది. మాస్క్ వేసుకోవడం సౌకర్యవంతంగా లేకపోయినా కూడా ఆరోగ్యం కాపాడుకోవడానికి కచ్చితంగా ధరించాల్సివస్తోంది. ఫేస్ మాస్క్ లలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఒక్కొక్క రకం ఒక్కొక్క ధరలో ఉంటోంది. కొన్ని …
కరోనా సోకి మరణించిన తల్లిని చివరగా చూడటానికి ఓ యువకుడి కష్టం…చూస్తే కన్నీళ్లొస్తాయి.!
కరోనా దెబ్బ మనుషులలో మానవతా విలువలు పూర్తిగా దెబ్బ తింటున్నాయి.అలాంటి ఘటనలో రోజుకొకటి మనకు దర్శనమిస్తాయి.దీనికి ప్రధాన కారణం భయం.ఈ భయం ప్రజలకే కాదు ప్రభుత్వాలను కూడా చుట్టు ముట్టింది.అందువల్లే కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళ శవాలను వాళ్ళ కుటుంబాలకు ఇవ్వడానికి …
సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది.తాజాగా నేషనల్ మీడియాలో సుశాంత్ సింగ్ ఆత్మహత్య పై ఒక కొత్త కోణం ప్రొజెక్ట్ అవుతుంది.అదేంటంటే ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ అందించిన సమాచారం మేర సుశాంత్ ఓ నెలలో 50 సార్లు …
మందు అనే వ్యసనం కుటుంబాలను నాశనం చేస్తుందని తెలిసి కూడా జనాలు తెగ తాగేస్తున్నారు.ఎంతలా అంటే మందు బ్యాన్ పెట్టిన ప్రభుత్వాలను అధికారంలోకి రాకుండా తొక్కేస్తున్నారు.అంత పవర్ ఉంది మన మందుబాబులకు.మంచి ఎంత చెప్పినా ఎవరు చెప్పిన మనకి ఎక్కదు కదా! …
బాహుబలి చిత్రంతో దేశమంతా ప్రభాస్ కు ఫ్యాన్స్ పెరిగిపోయారు.దీనితో ఇప్పుడు బాలీవుడ్ చూపు ప్రభాస్ వైపు మళ్ళింది…ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధ కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రం చేస్తున్నాడు.ఈ చిత్రం అనంతరం ప్రభాస్ దర్శకుడు నాగ్ అశ్విన్ …
