చాయ్ బిస్కెట్ చానల్లో షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారి మంచి విజయాన్ని అందుకున్నాడు నటుడు సుహాస్. ఒకపక్క హీరోగా చేస్తూనే మరోపక్క మంచి మంచి క్యారెక్టర్లు వస్తే తన …

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన, అనిల్ కపూర్, బాబీ డియోల్ నటించిన యానిమల్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. 800 కోట్లు దాటి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇప్పట్లో యానిమల్ సినిమా క్రేజీని ఆపలేమంటూ సినీ …

సినిమా ఇండస్ట్రీ లోకి పాత తరం వెనక్కి వెళ్తున్న సమయంలో కొత్త తరం నటులు వస్తూనే ఉంటారు. అలాగే 2023 సంవత్సరంలో కూడా చాలామంది హీరోయిన్లు టాలీవుడ్ లో అడుగు పెట్టారు. కొందరి ముద్దుగుమ్మల అదృష్టం బాగుండి సినిమాలు హిట్ అయితే …

దుబాయ్ లో జరుగుతున్న ఐపీఎల్ 2024 వేలంలో పలువురు ఆటగాళ్లు రికార్డు ధర దక్కించుకున్నారు. కొందరు కొత్త ఆటగాళ్లు కూడా ఫ్రాంచెజీల దృష్టిని ఆకర్షించారు. అయితే ఈ బేలన్ మొదటి గంటలో పలుకులు స్టార్ ప్లేయర్లకు ఫ్రాంచైజీలు మొండి చేయి చూపించాయి. …

దుబాయ్ లో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో పలు సంచలనాలు చోటు చేసుకున్నాయి. ఆటగాళ్ల కొనుగోళ్లలో పాత రికార్డులు బ్రేక్ అయ్యాయి. ఫ్రాంచైజీలు తాము కావాలనుకున్న ప్లేయర్ ను దక్కించుకోవడం కోసం తీవ్రంగా పోటీ పడ్డాయి. ఈ వేలంలో ఆసీస్ పేసర్ …

Jagadhatri serial: అందరికీ దగ్గరవమని చెప్తే నువ్వు ఇలా అందరినీ కొట్టి దూరమవుతున్నావు ఇలా అయితే పెత్తనం నీ చేతిలోకి ఎప్పుడు వస్తుంది అని మందలిస్తుంది నిషిక అత్త. రాగిణి: నిన్ను అందరికీ తలలో నాలికలాగా ఉండి అందరి పనులు చేసి …

తెలుగు రాష్ట్రాల్లో సినిమాలకి ఉన్న క్రేజ్ ప్రత్యేకించి చెప్పాల్సిన లేదు. స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఆయన అభిమానులు వారం ముందు నుంచే హడావిడి చేస్తూ ఉంటారు. టిక్కెట్ల కోసం క్యూ లైన్ లో నిలబడడం, బెనిఫిట్ షోలు చూడడం …

కాంతారా సినిమా అంటే ఎవరు ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే.కాంతారా సినిమాతో కన్నడ హీరో రిషబ్ శెట్టి రేంజ్ మారిపోయింది. ఒకే ఒక్క సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు. ఏ అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన కాంతారా …

ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో మంచి ఉద్యోగాన్ని సాధించడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఉన్నత చదువు పూర్తి చేసిన ఒక మహిళ ఆర్థిక సమస్యల వల్ల దొరికిన ఉపాధితో పంచాయితీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా చేస్తున్నారు. ఎంబీఏ పూర్తి …

ప్రభాస్ తో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఆది పురుష్ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా ఆడియన్స్ ను అంతగా ఆకట్టుకోలేకపోయింది రామాయణం ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. అయితే ఈ సినిమాలో ఉన్న విఎఫ్ఎక్స్ భారీగా ట్రోల్స్ కి గురైంది. …