సౌకర్యాలు ఎంత పెరిగిపోయినా సరే, రైలు ప్రయాణాలు అంటే ఇప్పటికి కూడా ఇష్టపడేవారు చాలా మంది ఉంటారు. ట్రైన్ కిటికీలో నుండి చుట్టూ ఉన్న ప్రదేశాలని చూస్తూ అలా ప్రయాణం చేయడం చాలా మందికి ఒక సరదా. అందుకే సమయం ఉంటే …

“గీతా గోవిందం” సినిమా 2018 లో విడుదల అయిన సంగతి తెలిసిందే. దర్శకుడు పరశు రామ్ ఈ సినిమా ను అద్భుతం గా తెరకెక్కించారు. కొంచం కామెడీ, లవ్ ట్రాక్ తో ఈ సినిమా ను తెరకెక్కించారు. గోవింద్ గా దేవర …

మన తెలుగు వాళ్ళు వేరే చోట్ల గుర్తింపు తెచ్చుకుంటే మనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఏదో మనకి బాగా తెలిసిన వాళ్ళు, లేకపోతే మన చుట్టాలు ఇంత గొప్ప ఘనతను సాధించారు ఏమో అనిపిస్తుంది. అలా ఇటీవల ఒక డైరెక్టర్ బాలీవుడ్ …

నందమూరి బాలకృష్ణ హొస్ట్ గా చేస్తున్న ఆహా వారి అన్ స్టాపబుల్ షో కి మంచి క్రేజ్ ఏర్పడింది. బాలకృష్ణ ని ఇప్పటివరకు చూడని విధంగా ఈ షోలో ఆడియన్స్ చూస్తున్నారు. బాలకృష్ణ నిజంగా బయట ఇలా ఉంటారా అని ఆశ్చర్యపోతున్నారు. …

కరోనా లాక్ డౌన్ పుణ్యమా అంటూ ఓటిటి లకు క్రేజ్ పెరిగింది. కొత్త కొత్త ఓటిటి సంస్థలు పుట్టుకొచ్చాయి ప్రతివారం ఓటిటి సంస్థలు కొత్త కొత్త కంటెంట్లను ప్రేక్షకులకు అందిస్తున్నాయి. ఆడియన్స్ను అలరించేందుకు ఒరిజినల్ కంటెంట్ ను ముందుకు తీసుకు వస్తున్నాయి. …

ఇటీవల బస్సులలో ఆడవాళ్ళకి ప్రయాణాలు ఉచితం చేసిన సంగతి తెలిసిందే. గత శనివారం మహాలక్ష్మి పేరుతో ఈ పథకం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఎక్కడి నుండి ఎక్కడికి అయినా సరే ఉచితంగా ఈ బస్సులలో ప్రయాణం చేయవచ్చు. అయితే దీని మీద …

బాహుబలి ప్రభాస్ హీరోగా కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం సలార్. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22వ తారీఖున విడుదల కానుంది. ఒక తెలుగు కన్నడలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో సలార్ కి …

మిల్కీ బ్యూటీ తమన్నా 33 ఏళ్ల వయసు వచ్చిన కూడా ఇప్పటికీ కుర్ర కారుని అలరిస్తూనే ఉంది. ఏడాది బోళా శంకర్, జైలర్ సినిమాల్లో అమ్మడు మెరిసింది. జైలర్ సినిమాలో ఐటెం సాంగ్ తమన్నా కి మంచి పేరు తీసుకువచ్చింది. దక్షిణాది …

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమా డిసెంబర్ 22 తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ ఓరియెంటెడ్ గా వస్తున్న ఈ …

విజయ్ హజారే ట్రోఫీ 2023లో భాగంగా డిసెంబర్ 11వ తేదీన హర్యానాతో మ్యాచ్ జరిగింది. ఇందులో మొదటి క్వార్టర్ ఫైనల్ లో బెంగాల్ ఆటగాడు, అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మాజీ ప్లేయర్ అయిన షాబాజ్ అహ్మద్ సూపర్ సెంచరీ …